జిల్లా-వార్తలు

  • Home
  • తాగునీటి సమస్యపై సచివాలయం ఎదుట ఆందోళన

జిల్లా-వార్తలు

తాగునీటి సమస్యపై సచివాలయం ఎదుట ఆందోళన

Feb 27,2024 | 22:03

 ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న కాలనీవాసులు                        లేపాక్షి : మండలంలోని కంచిసముద్రం పంచాయతీ పరిధిలోని ఎస్‌సి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆకాలనీవాసులు సిపిఎం…

ప్రతిభా విద్యార్థులకు అభినందన

Feb 27,2024 | 22:02

విద్యార్థులను అభినందిస్తున్న పాంచజన్య శ్రీనివాసులు                          హిందూపురం : ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అబియాన్స్‌ ఇండియా (ఎన్‌ఐఎస్‌ఎ) జాతీయ స్థాయిలో 3వ తరగతి…

చీనీ రైతులు కుదేలు

Feb 27,2024 | 21:52

ప్రజాశక్తి – సింహాద్రిపురం తమ పరిస్థితి దయనీయంగా మారిందని చీనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల, వేముల, పులివెందుల, జమ్మలమడుగు…

బేవరేజ్‌ హమాలీలకు కూలి రేట్లు పెంచాలి – సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌

Feb 27,2024 | 21:51

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఐఎంల్‌ డిపోలో పనిచేస్తున్న బేవరేజ్‌ హమాలీ కార్మికులకు ఎగుమతి రేట్లు గత అక్టోబర్‌లో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హామీని…

అందరూ ఆరోగ్యంగా ఉండాలి

Feb 27,2024 | 21:50

ప్రజాశక్తి – వీరఘట్టం : అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సర్పంచ్‌ సిస్టు మధుసూదనరావు అన్నారు. మండలంలోని…

కొటియా గ్రామాల్లో వైద్యశిబిరం

Feb 27,2024 | 21:48

ప్రజాశక్తి – సాలూరురూరల్‌ : మండలంలోని కొటియా గ్రూపు గ్రామాల్లో మెగా వైద్య శిబిరాన్ని ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌ సాలూరు రూరల్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం…

ఇంటర్‌ విద్యార్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద ‘పరీక్ష’

Feb 27,2024 | 21:47

ప్రజాశక్తి-గాలివీడు జిల్లాలోని గాలివీడుకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రాయచోటిలో పరీక్ష కేంద్రం కేటాయించారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు వెళ్లాంటే 28 కిలోమీటర్లు ప్రయాణించాలి. పరీక్ష కేంద్రానికి ప్రతి…

పీజీ కాలేజ్‌లో ‘పంచ్‌ ప్రాణ్‌’ సదస్సు

Feb 27,2024 | 21:44

ఫొటో : మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ బి.హరిబాబు పీజీ కాలేజ్‌లో ‘పంచ్‌ ప్రాణ్‌’ సదస్సు ప్రజాశక్తి-కావలి : స్థానిక విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ కాలేజ్‌ (పీజీ సెంటర్‌)…

ఒపిఎస్‌ అమలు చేసే పార్టీకే మద్దతు : యుటిఎఫ్‌

Feb 27,2024 | 21:44

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌…