జిల్లా-వార్తలు

  • Home
  • ఎంఎస్‌ రాజు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం

జిల్లా-వార్తలు

ఎంఎస్‌ రాజు టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం

Mar 18,2024 | 23:44

ప్రజాశక్తి – చీరాల బాపట్ల పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎంఎస్ రాజుకు ఖరారైనట్లు టిడిపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అందుకు సంబంధించి టిడిపి…

విద్యార్థులను పుస్తకపఠనం వైపు మళ్లించండి

Mar 18,2024 | 23:41

నరసరావుపేట: స్థానిక పల్నాడు రోడ్డులోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంక దారి సుబ్బరత్నమ్మ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా…

మానసిక ఆరోగ్యం పై అవగాహన

Mar 18,2024 | 23:32

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సమిధ సంస్థ అధ్యర్యంలో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.…

తుపాకులు స్వచ్ఛందంగా అప్పగించాలి

Mar 18,2024 | 23:31

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: నాటు తుపాకులను స్వచ్ఛందంగా పోలీస్‌ స్టేషన్‌లలో వారం రోజుల్లో అప్పగించాలని, స్వచ్ఛందంగా తీసుకొచ్చి అప్పగించిన వారిపై ఎటువంటి కేసు ఉండదని పాడేరు సిఐ డి.నవీన్‌…

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు

Mar 18,2024 | 23:29

ప్రజాశక్తి-పాడేరు: ఎన్నికల విధులకు ప్రత్యేకంగా కేటాయించబడిన అధికారులందరూ ఎన్నికల నిభందనలకు లోబడి విధులు సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి కోరారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ…

టెన్త్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

Mar 18,2024 | 23:28

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని పాడేరు రంపచోడవరం డివిజన్ల లో 65 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌…

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 23:20

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. గోపాలపురం మండలంలోని మొదటి రోజు పది పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఎంఇఒలు జి.శ్రీనివాసరావు, మహేశ్వరరావు తెలిపారు.…

ఎన్నికల నియమావళిపై కలెక్టర్‌ సమీక్ష

Mar 18,2024 | 23:18

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత సోమవారం ఎస్‌పి పి.జగదీష్‌తో కలిసి సమీక్షించారు.…

ఇళ్లలోకి జిఎస్‌ఎల్‌ ఆసుపత్రి వ్యర్థాలు

Mar 18,2024 | 23:12

ప్రజాశక్తి-రాజానగరం కార్పొరేట్‌ ఆసుపత్రి వ్యర్థాలు ఇళ్లలోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని భయాందోళనలు చెందుతున్నారు. రాజానగరం రావుల చెరువు…