జిల్లా-వార్తలు

  • Home
  • సమగ్ర శిక్ష ఎస్‌పిడి వైఖరి మార్చుకోవాలి

జిల్లా-వార్తలు

సమగ్ర శిక్ష ఎస్‌పిడి వైఖరి మార్చుకోవాలి

Jan 4,2024 | 23:44

గుంటూరులో చేతులకు సంకెళ్లతో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను భయపెట్టటానికి…

కాంట్రాక్ట్‌,ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ను పట్టించుకోని ప్రభుత్వం

Jan 4,2024 | 23:41

 చిలకలూరిపేట: ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ను ప్రభుత్వం, యాజమాన్యం గాలికి వదిలేసిందని ఎపిఎస్‌ఆర్‌టిసి కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) కమిటి రాష్ట్ర కన్వీనర్‌ వి.తులసిరాం…

Jan 4,2024 | 23:38

 మాచర్ల్ల : రాష్ట్రంలో అవ్వాతాతలకు జగన ్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంవూర్ణ అండగా ఉందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అన్నారు. స్థానిక మండల కార్యాలయంలో నూతనంగా…

పోటీ కార్మికులకు అడ్డుకుని బైటాయింపు

Jan 4,2024 | 23:35

దాచేపల్లిలో సమ్మె కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు ప్రజాశక్తి – దాచేపల్లి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో దాచేపల్లిలో అధికారులు గురువారం ఉదయం పోటీ…

ప్రోత్సహించాల్సింది పోయి.. చిన్నచూపు..

Jan 4,2024 | 23:31

నరసరావుపేటలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం 24వ రోజుకు చేరింది. పల్నాడు జిల్లా…

ఆర్‌టిసి సేవలు విస్తృతం

Jan 4,2024 | 23:20

లక్కీ డ్రా తీస్తున్న చిన్నారి డిపో మేనేజర్‌ సీతారాం నాయుడు ప్రజాశక్తి- పలాసఆర్‌టిసి సేవలను విస్తృతం చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రోణంకి…

వర్సిటీ పోటీలకు బిఆర్‌ఎయు క్రికెట్‌ జట్టు ఎంపిక

Jan 4,2024 | 23:17

క్రికెట్‌ జట్టును అభినందిస్తున్న రిజిస్ట్రార్‌, అధ్యాపకులు ప్రజాశక్తి- ఎచ్చెర్ల డా. బిఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ తరఫున సౌత్‌జోన్‌ అంతర్‌వర్సిటీ పోటీలకు క్రికెట్‌ జట్టు ఎంపికలు గురువారం ముగిశాయి.…

పవర్‌ బోర్‌ ప్రారంభం

Jan 4,2024 | 23:15

బిందెను తలపైకి ఎత్తుతున్న చైర్మన్‌ గిరిబాబు ప్రజాశక్తి- పలాస పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చినబడాంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పశుసంవర్థక…

విద్యార్థికి ఆర్థికసాయం

Jan 4,2024 | 23:13

ఆర్థికసాయం అందిస్తున్న సభ్యులు ప్రజాశక్తి- కవిటి ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్న కవిటికి చెందిన నర్సిపురం అవినాష్‌ను చింతామణి ట్రస్టు దత్తత తీసుకుంది. ఈ…