జిల్లా-వార్తలు

  • Home
  • పాతపట్నంలో అ’శాంతి’

జిల్లా-వార్తలు

పాతపట్నంలో అ’శాంతి’

Mar 1,2024 | 23:27

మాట్లాడుతున్న శ్రీనివాసరావు ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై పతాకస్థాయికి చేరిన అసమ్మతి పేలవంగా ‘మేము సిద్ధం… బూత్‌ సిద్ధం’ సమావేశాన్ని బహిష్కరించిన వైసిపి ముఖ్య నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం…

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 1,2024 | 23:24

శ్రీకాకుళం : పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు తొలి రోజు 653 మంది గైర్హాజరు లైవ్‌ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షణ పలు కేంద్రాలను పరిశీలించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు…

పలు అభివృద్ధి పనుల ప్రారంభం

Mar 1,2024 | 23:19

ప్రజాశక్తి- కశింకోట మండలంలో వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ శుక్రవారం ప్రారంభించారు. కశింకోట సిసి రోడ్డులు, కొత్తపల్లి, తాళ్ళపాలెంలో…

మృతుల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

Mar 1,2024 | 23:18

ప్రజాశక్తి-మునగపాక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన మండలంలోని గవర్ల అనకాపల్లి, కాకరాపల్లి గ్రామాలకు చెందిన మత్తుర్తి వెంకటరావు, వాసా అప్పారావు…

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

Mar 1,2024 | 23:17

ప్రజాశక్తి -పాడేరు:జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 12,457 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,15,12,533లు జమ అయ్యాయి. 2023 – 24 ఏడాది మొదటి విడత…

తొలిరోజు సజావుగా ఇంటర్‌ పరీక్షలు

Mar 1,2024 | 23:15

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలి రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి.. పాడేరు, రంపచోడవరం డివిజన్లోని 22 మండల కేంద్రాలతో పాటు మరికొన్ని చోట్ల అదనంగా ఏర్పాటు…

కూలి రేట్లు పెంచాలని హమాలీల నిరసన

Mar 1,2024 | 22:51

ప్రజాశక్తి- సామర్లకోటపెరిగిన ధరలకు అనుగుణంగా ఎగుమతి కూలి రేట్లు పెంచాలని బేవరేజ్‌ హమాలీస్‌ రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు శుక్రవారం సామర్లకోట బేవరేజ్‌ డిపో దగ్గర హమాలీలు…

ఒఎన్‌జిసి పైప్‌లైన్‌ పనుల అడ్డగింత

Mar 1,2024 | 22:49

ప్రజాశక్తి-కాకినాడతాళ్లరేవు, బైరవపాలెం తదితర మత్స్యకార ప్రాంతాల్లో మత్స్యకారులకు ఇస్తున్న పరిహారం తమకూ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ నగరం, పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు పోర్టు ఏరియాలో…

డిమాండ్లు నెరవేర్చాలని సర్పంచుల ధర్నా

Mar 1,2024 | 22:47

ప్రజాశక్తి-కాకినాడతమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో సర్పచుంలు శుక్రవారం కాకినాడలో ర్యాలీ, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.…