జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

జిల్లా-వార్తలు

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

Jan 7,2024 | 17:37

మండపేటలో సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రజాశక్తి-మండపేట సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేపట్టారు. ఆదివారం 13వ రోజు కొనసాగింది. నిత్యం పట్టణ…

200 మందికి వైద్య పరీక్షలు

Jan 7,2024 | 17:35

వైద్యసే వలు అందిసున్న అశోక్‌ వర్మ ప్రజాశక్తి-మామిడికుదురు గోగనమఠం లో భూపతిరాజు భరత్‌ వర్మ స్మారకార్థం ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని వైస్‌ ఎంపిపి. భూపతిరాజు లక్ష్మి…

వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర డిప్యూటీ కార్యదర్శి

Jan 7,2024 | 17:33

ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సొసైటీ కార్యదర్శి తో మాట్లాడుతున్న దృశ్యం వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ప్రజాశక్తి – పగిడ్యాల…

‘ఎస్మా’ జిఒ ప్రతుల దహనం

Jan 7,2024 | 17:33

మండపేటలో అంగన్‌వాడీలతో కలిసి ఎస్సా జిఒ ప్రతుల దహనం చేస్తున్న ఎంఎల్‌ఎ వేగుళ్ల ప్రజాశక్తి-మండపేట సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె…

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రార్థన చేస్తూ నిరసన

Jan 7,2024 | 17:30

దీక్షా శిబిరంలో ప్రార్థన నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రార్థన చేస్తూ నిరసన ప్రజాశక్తి – ఆత్మకు రు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్…

ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య 

Jan 7,2024 | 17:29

ఒంటి కాళ్లపై నిరసన వ్యక్తపరుస్తున్న అంగన్వాడిలు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య  ప్రజాశక్తి – ఆత్మకూర్     అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని…

ఎస్మా ప్రయోగించినా బెదరం

Jan 7,2024 | 17:23

27వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె జిఒ 2 ప్రతుల దహనం ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ సాగర మధనం జరిగేటప్పుడు ముందు విషం వచ్చింది తరువాత…

మోకాళ్లపై రోడ్డుకు అడ్డంగా నిలబడి మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 7,2024 | 17:02

ప్రజాశక్తి – చింతలపూడి ప్రభుత్వం మొండి వైఖరిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌విఎస్‌.నారాయణ అన్నారు. చింతలపూడి నగర…

అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం తగదు

Jan 7,2024 | 16:37

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం తగదని ఆర్‌సిసి అధ్యక్షులు ఏసి శ్రీకాంత్‌ రెడ్డి, సిఐటియు జిల్లా…