జిల్లా-వార్తలు

  • Home
  • కిడ్నీ వ్యాధి నివారణపై దృష్టి

జిల్లా-వార్తలు

కిడ్నీ వ్యాధి నివారణపై దృష్టి

Dec 2,2023 | 21:03

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణకు ప్రత్యేక దృష్టి…

మాట తప్పిన సిఎం

Dec 2,2023 | 21:01

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు మాట తప్పిన సిఎం ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ విమర్శించారు. మండలంలోని…

తుపాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Dec 2,2023 | 21:01

పార్వతీపురం : మిచాంగ్‌ తుపాను పట్ల జిల్లా యంత్రాంగంగాన్ని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ను అప్రమత్తం చేశారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎం,…

యువత లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలి

Dec 2,2023 | 20:59

ప్రజాశక్తి – రాయచోటి యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళితే అనుకున్నది సాధించవచ్చునని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి…

గజిబిజి రాజకీయ చిత్రం

Dec 2,2023 | 20:58

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు మరో వంద రోజుల గడువు మాత్రమే ఉంది. జిల్లాలో రాజకీయాలు ప్రధానంగా అధికార పార్టీ రాజకీయాలు, ముఖ్య అభ్యర్థుల ఎంపికలో రోజురోజుకూ గజిబిజి…

జిల్లా కౌన్సిల్‌ సమావేశం జయప్రద చేయండి

Dec 2,2023 | 20:57

ప్రజాశక్తి – రాయచోటి ఆదివారం నిర్వహించబోయే యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశం విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలో యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో…

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

Dec 2,2023 | 20:56

సీతానగరం: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని సూరంపేట రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు ధాన్యం కొనుగోలు…

ఇవిఎం ప్రదర్శన కేంద్రం ప్రారంభం

Dec 2,2023 | 20:56

ప్రజాశక్తి- రాయచోటి ఇవిఎంల ద్వారా ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు వివరించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇవిఎం ప్రదర్శన కేంద్రాన్ని శనివారం కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ప్రారంభించారు.…

దేవాలయాల్లో పూజలు

Dec 2,2023 | 20:58

పూజలు చేస్తున్న మాదాసు గంగాధర్‌పలు దేవాలయాల్లో పూజలు ప్రజాశక్తి-కలువాయి:మండలంలోని కుల్లూరు గ్రామంలో వైసిపి రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం కార్తీక మాసంను పురస్కరించుకొని పోలేరమ్మ, అంకమ్మ, అచ్యుత…