జిల్లా-వార్తలు

  • Home
  • సమ్మెను ఉధృతం చేస్తాం

జిల్లా-వార్తలు

సమ్మెను ఉధృతం చేస్తాం

Dec 18,2023 | 20:45

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీల సమస్యలు పరిష్కరి ంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్‌పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు. మానవహారానికి…

‘గడపగడపకు..’లో ఎమ్మెల్యేను నిలదీత

Dec 18,2023 | 20:44

 ప్రజాశక్తి-రేగిడి  :  మండలంలోని సంకిలి గ్రామంలో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబాల జోగులును వైసిపి కార్యకర్తలు నిలదీశారు. సంక్షేమ పథకాల అమల్లో…

విద్యావ్యవస్థ నిర్వీర్యం

Dec 18,2023 | 20:44

ప్రజాశక్తి -పోరుమామిళ్ల కొంతమందికే చదువు అనే మనుధర్మ సిద్ధాంతాన్ని బిజెపి అమలు చేస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి జి. చంద్రశేఖర్‌…

అంగన్వాడీల ఆగ్రహం

Dec 18,2023 | 20:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఓవైపు తాము సమ్మె చేస్తుంటే మరోవైపు అధికారులు సచివాలయ సిబ్బందితో కేంద్రాల తాళాలు పగుల కొట్టించడం…

మైనార్టీలు హక్కులను కాపాడుకోవాలి

Dec 18,2023 | 20:42

ప్రజాశక్తి – కడప మైనార్టీలు తమ హక్కులను కాపాడుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్‌ అన్నారు. మైనారిటీ…

పంటనష్టం వెయ్యి ఎకరాలే!

Dec 18,2023 | 20:42

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ల మాదిరిగా మూడేనంటూ రెండు వేళ్లను చూపుతూ ఒక వేలిని మూసేశాడంట వెనుకటి ఓ…

విద్యుత్‌ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 18,2023 | 20:40

యూనియన్‌ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డిప్రజాశక్తి- కడప అర్బన్‌ విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ట్రికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌…

ఎమ్మెల్సీ సాబ్జీ మతి తీరని లోటు

Dec 18,2023 | 20:39

పోరుమామిళ్ల : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి చెన్నయ్య, ఎస్‌టియు…

అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు

Dec 18,2023 | 20:38

మాట్లాడుతున్న ఎంపిపి, జెడ్‌పిటిసి అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు ప్రజాశక్తి – వలేటివారిపాలెం : అర్హులందరికీ జగనన్న ఆరోగ్య శ్రీ కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని…