కంటి వైద్యశాల ప్రారంభం
ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్లలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలను శనివారం ఎంపిడిఒ అద్దంకి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఈ…
ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్లలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలను శనివారం ఎంపిడిఒ అద్దంకి శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఈ…
ప్రజాశక్తి-ఒంగోలు: ప్రజాశక్తి క్యాలెండర్ను ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ శ్రీనివాసరావు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, కార్మికుల పక్షాన నిలిచే పత్రిక ప్రజాశక్తి…
ప్రజాశక్తి-బల్లికురవ: కవయిత్రి, రచయిత గంగవరపు సునీతకు ‘సాహిత్య సేవా రత్న’ పురస్కారం లభించింది. ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ కళల్లో రాణించిన…
ప్రజాశక్తి-కనిగిరి: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న నాయకులపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ దౌర్జన్యం నశించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిసి కేశవరావు పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-మార్కాపురం: అంగన్వాడీల సమ్మె ఉధృతంగా సాగుతోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు కూడా ఆందోళన తీవ్రతరం చేశారు. శనివారం మార్కాపురంలోని మునిసిపల్ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్…
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :నర్సీపట్నంలో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన…
ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. సచివాలయాల వద్ద అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు.…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణ చర్యలు చేపట్టగలిగామని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో…
ప్రజాశక్తి-పాడేరు- ఐటిడిఏ పిఓ వి.అభిషేక్ను రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నూతన సబ్ కలెక్టర్గా పి.ధాత్రిరెడ్డి మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.…