జిల్లా-వార్తలు

  • Home
  • మంజీరా ఆసుపత్రి ప్రారంభం

జిల్లా-వార్తలు

మంజీరా ఆసుపత్రి ప్రారంభం

Feb 19,2024 | 22:42

ప్రజాశక్తి-ముమ్మిడివరం గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అధునాతన టెక్నాలజీతో వైద్య సేవలు అందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ముందుకు రావడం హర్షణీయమని రవాణా శాఖ మంత్రి పినిపే…

క్రీడల్లో ఉన్నతంగా రాణించాలి

Feb 19,2024 | 22:41

ఆర్‌పిఎల్‌ సీజన్‌ -6 ప్రారంభోత్సవంలో సినీ నటుడు ఆలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సినీనటుడు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా…

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత

Feb 19,2024 | 22:41

ప్రజాశక్తి-అమలాపురం రూరల్‌గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. సోమవారం ఈదరపల్లిలో రూ.43.60 లక్షల నరేగా నిధులతో…

మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషి

Feb 19,2024 | 22:39

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో…

స్పందనలో సమస్యలకు పరిష్కారం

Feb 19,2024 | 22:38

ప్రజాశక్తి-అమలాపురంస్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలిసి ఆయన అర్జీలను…

రాజోలులో జనసేనాని ఎవరో..

Feb 19,2024 | 22:35

ప్రజాశక్తి-రాజోలురాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య పెరిగిపోతోంది.. సర్వేలు అన్నీ తనకు సానుకూలంగా…

ఎన్నికల ప్రచారానికి దొరబాబు శ్రీకారం

Feb 19,2024 | 22:32

ప్రజాశక్తి – సామర్లకోట స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజ లు చేపట్టి పెద్దాపురం వైసిపి ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొర బాబు ఎన్నికల ప్రచారానికి…

కాంగ్రెస్‌ పూర్వ వైభవానికి కృషి

Feb 19,2024 | 22:31

మాట్లాడుతున్న పరమేశ్వరరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీ పున: నిర్మాణంలో భాగంగా విస్తృత…

అభివృద్ధిపై చర్చించేందుకు జగన్‌ సిద్ధమా..?

Feb 19,2024 | 22:31

ప్రజాశక్తి – జగ్గంపేట ఎవరి పాలనలో అభివృద్ధి అధికంగా జరిగిందో చర్చించేందుకు సిఎం జగన్‌ సిద్ధమా..? అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. స్థానిక…