జిల్లా అభివృద్ధిలో 2023 కీలకం : కలెక్టర్
పార్వతీపురంరూరల్: జిల్లా అభివృద్ధిలో 2023 సవత్సరం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో…
పార్వతీపురంరూరల్: జిల్లా అభివృద్ధిలో 2023 సవత్సరం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సమగ్రమైన జిల్లాగా రూపాంతరం చెందేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో…
ప్రజాశక్తి – మక్కువ: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ 19 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని తప్పుడు ప్రచారం నిర్వహిస్తుందని,…
పార్వతీపురం టౌన్: పట్టణంలోని ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని, అయినా అధికార పార్టీ కౌన్సిలర్లు పట్టణంలో అభివృద్ధి జరిగినట్లు చెబుతుండడం హాస్యాస్పదమని ప్రతిపక్ష టిడిపి కౌన్సిల్ సభ్యులు…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి – రాయచోటి టౌన్ ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. శని వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి…
ప్రజాశక్తి-రాయచోటి రాబోయే నూతన సంవత్సరంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల జాతర చేయనుందని, జనవరి, ఫిబ్రవరి మాసాలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగు…
పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రసాదరావు పోస్టర్ ఆవిష్కరణ ప్రజాశక్తి: ఉలవపాడు ఈనెల 31వ తేదీ ఆదివారం బిసిల రాజ్యాధి కారం కోసం కోసం రథయాత్ర జరుగుతుందని రాష్ట్ర బిసి…
కందుకూరులో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాస్తారోకో, మానవహరం ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు పట్టణంలోని సచివాలయాలు వద్ద అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సచివాలయ కార్యదర్శులకు శనివారం…