జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు : ముత్తుముల

జిల్లా-వార్తలు

రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు : ముత్తుముల

Jan 9,2024 | 00:10

ప్రజాశక్తి- గిద్దలూరు : జగన్‌ పాలనలో అప్పులు తప్ప అభివద్ధి జాడ లేదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి విమర్శించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో…

మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

Jan 9,2024 | 00:10

ప్రజాశక్తి – యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14వ రోజుకు చేరింది. జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రాంతాల్లో…

సాగర్‌ కుడి కాల్వకు నీరు విడుదల

Jan 9,2024 | 00:10

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజరు కుమార్‌గుప్తా పర్యవేక్షణలో కుడికాల్వ 5, 7వ…

ఎస్మా విధిస్తే, ఉద్యోగులుగా గుర్తించినట్లే

Jan 9,2024 | 00:08

ప్రజాశక్తి – కాకినాడ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24 గంటలు దీక్షలు మూడో రోజు శిబిరాన్ని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి…

షోకాజ్‌ నోటీసుల దహనం

Jan 9,2024 | 00:06

ప్రజాశక్తి – కాకినాడ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులను ఉద్యోగులు దహనం చేశారు. స్థానిక డిఇఒ కార్యా లయం వద్ద ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు సోమ…

ఘనంగా సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 | 00:05

జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో సోమవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం వెంకటాయపాలెం జెడ్‌పి హైస్కూల్లో సర్పంచ్‌ యల్లమిల్లి సతీష్‌…

జైలుకైనా వెళ్తాం.. వెనక్కు మాత్రం తగ్గం..

Jan 9,2024 | 00:04

 మాచర్లలో తెలుగుతల్లి వద్ద పిడికిళ్లతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – చిలకలూరిపేట : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 28వ…

సాగునీటి కోసం రైతుల ఆందోళన

Jan 9,2024 | 00:03

ప్రజాశక్తి – కిర్లంపూడి సాగు చేసిన పంటలకు నీరు అందించలని డిమాండ్‌ చేస్తూ రైతులు కిర్లంపూడి నీటి పారుదల శాఖ సెక్షన్‌ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన…

14 రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 9,2024 | 00:03

ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. అమలాపురం సిఐటియు ఆధ్వర్యాన కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్‌ మాట్లాడుతూ…