రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు : ముత్తుముల
ప్రజాశక్తి- గిద్దలూరు : జగన్ పాలనలో అప్పులు తప్ప అభివద్ధి జాడ లేదని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి విమర్శించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో…
ప్రజాశక్తి- గిద్దలూరు : జగన్ పాలనలో అప్పులు తప్ప అభివద్ధి జాడ లేదని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్ రెడ్డి విమర్శించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో…
ప్రజాశక్తి – యంత్రాంగం మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14వ రోజుకు చేరింది. జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రాంతాల్లో…
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : నాగార్జునసాగర్ కుడికాల్వకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజరు కుమార్గుప్తా పర్యవేక్షణలో కుడికాల్వ 5, 7వ…
ప్రజాశక్తి – కాకినాడ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24 గంటలు దీక్షలు మూడో రోజు శిబిరాన్ని ఎపి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి – కాకినాడ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన షోకాజు నోటీసులను ఉద్యోగులు దహనం చేశారు. స్థానిక డిఇఒ కార్యా లయం వద్ద ఎస్ఎస్ఎ ఉద్యోగులు సోమ…
జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో సోమవారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు.ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం వెంకటాయపాలెం జెడ్పి హైస్కూల్లో సర్పంచ్ యల్లమిల్లి సతీష్…
మాచర్లలో తెలుగుతల్లి వద్ద పిడికిళ్లతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – చిలకలూరిపేట : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె సోమవారం 28వ…
ప్రజాశక్తి – కిర్లంపూడి సాగు చేసిన పంటలకు నీరు అందించలని డిమాండ్ చేస్తూ రైతులు కిర్లంపూడి నీటి పారుదల శాఖ సెక్షన్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన…
ప్రజాశక్తి-యంత్రాంగం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. అమలాపురం సిఐటియు ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నూకల బలరామ్ మాట్లాడుతూ…