జిల్లా-వార్తలు

  • Home
  • కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం

జిల్లా-వార్తలు

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం

Dec 29,2023 | 23:59

ప్రజాశక్తి- శింగరాయకొండ : అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి.…

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులు

Dec 29,2023 | 23:58

స్విమ్స్‌ దారిలో దుర్గంధంముక్కు మూసుకెళుతున్న రోగులుప్రజాశక్తి -తిరుపతి సిటీరాష్ట్రంలోనే పేరు గడించిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) ప్రధాన రహదారి గత రెండు రోజులుగా…

ఉరితాడుతో కార్మికుల నిరసన

Dec 29,2023 | 23:58

ప్రజాశక్తి- ఒంగోలు సబర్బన్‌ : సమస్యల పరిష్కారం కోసం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె…

అంగన్‌వాడీల సమ్మె

Dec 29,2023 | 23:53

ప్రజాశక్తి – టంగుటూరు : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలోప్రజా సంఘాల సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి…

విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

Dec 29,2023 | 23:51

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం పట్టణంలోని శ్రీ కొప్పరపు వెంకటకష్ణ నిలయం (రీడింగ్‌ రూమ్‌) ఆధ్వర్యంలో జవహార్‌నగర్‌ కాలనీలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు శుక్రవారం దుప్పట్ల…

టిడిపితోనే పేదలకు అండ : స్వామి

Dec 29,2023 | 23:49

ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపితోనే పేదల అండ అని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ పంచాయతీ పరిధిలోని దేవరపల్లి రాఘవయ్య కాలనీలో బాబు ష్యూరిటీ…

అక్రమ మద్యం పట్టివేత

Dec 29,2023 | 23:45

ప్రజాశక్తి – సంతమాగులూరు మండలంలోని చవిటిపాలెం గ్రామంలో శుక్రవారం అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ఎంవి కుమార్‌ తెలిపారు. అతని వద్ద ఉన్న…

నెంబర్ లేని వాహనాలు : బియ్యం అక్రమాలకు సిద్దమైనట్లు ఆరోపణలు

Dec 29,2023 | 23:45

ప్రజాశక్తి – భట్టిప్రోలు ఒకటవ తేదీ నుండి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేసే రేషన్‌ బియ్యం డీలర్లకు చేరుతున్నాయి. బియ్యం పంపిణీ ప్రారంభమైన…

అవినీతిపై డిపిఒ విచారణ

Dec 29,2023 | 23:43

ప్రజాశక్తి – భట్టిప్రోలు పంచాయతీలో జరుగుతున్న వివిధ రకాల కార్యక్రమాలపై డిపిఒ రాంబాబు పరిశీలించారు. స్థానిక పంచాయతీలో నెలకొన్న అవినీతి కార్యక్రమాలపై గ్రామస్తులు డిపిఓకు ఫిర్యాదు చేయగా…