జిల్లా-వార్తలు

  • Home
  • కరాటే పోటీల్లో వివేక విద్యార్థుల ప్రతిభ

జిల్లా-వార్తలు

కరాటే పోటీల్లో వివేక విద్యార్థుల ప్రతిభ

Mar 4,2024 | 00:10

ప్రజాశక్తి – వేటపాలెం చిలకలూరిపేటలోని వాసవి గార్డెన్ మోడరన్ షాపింగ్ మాల్ నందు ఆదివారం నిర్వహించిన కరాటే పోటీల్లో వివేక స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. షొటోకాన్…

రూ.113.60 కోట్లతో అభివృద్ధి పనులు

Mar 4,2024 | 00:09

గుంటూరు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.శేషశ్రీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతి : నిధిగడపగడపకూ ప్రభుత్వం వచ్చిన వినతులపై ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో…

అక్రమ మద్యం స్వాదీనం

Mar 4,2024 | 00:09

ప్రజాశక్తి – పంగులూరు మండలంలోని రేణంగవరంలో ప్రభుత్వ వైన్ షాప్ నుండి నిబంధనలను ఉల్లంఘించి షాపులో పనిచేసే పంగులూరుకు చెందిన సేల్స్ మైన్స్ బి జనార్దనరెడ్డి, వలపర్లకు…

రక్త హీనత నివారణతో సంపూర్ణ ఆరోగ్యం

Mar 4,2024 | 00:09

సమావేశంలో మాట్లాడుతున్నకలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ పల్నాడు జిల్లా:  రక్త హీనత నివారణ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఉండేందుకు అవకాశం ఉంటుం దని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌…

ఇంటింటికీ టిడిపి మేనిఫెస్టో

Mar 4,2024 | 00:08

ప్రజాశక్తి – చీరాల ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని టిడిపి ఇన్‌చార్జి మద్దులూరి మాల కొండయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్…

బిజెపిని, దానికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలి

Mar 4,2024 | 00:07

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి – పెదనందిపాడు రూరల్‌ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు నిధులు కేటాయీంచకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన…

మన్యంలో ముమ్మరంగా

Mar 3,2024 | 23:55

ప్రజాశక్తి -జి.మాడుగుల:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నుర్మతి అవుట్‌ పోస్ట్‌, మెయిన్‌ రోడ్డు కల్వర్టు, బస్టాండ్లను బాంబ్‌ డిస్పోజల్‌ టీం డాగ్‌ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ…

అధికారులపై చర్యలు తీసుకోవాలి

Mar 3,2024 | 23:53

ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జడ్పిటిసి దీసరి గంగరాజు డిమాండ్‌ చేశారు.…

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

Mar 3,2024 | 23:52

ప్రజాశక్తి-అరకులోయ:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని వైసిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ వై.వి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.అరకులోయలో ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో…