జిల్లా-వార్తలు

  • Home
  • నల్ల చట్టాలను రద్దు చేయండిప్ర

జిల్లా-వార్తలు

నల్ల చట్టాలను రద్దు చేయండిప్ర

Jan 27,2024 | 00:49

నల్ల చట్టాలను రద్దు చేయండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలంటూ కార్మిక, కర్షక సంఘాల నాయకులు గళమెత్తారు. గణతంత్ర దినోత్సవం నాడు నాగలి…

ప్రజలకు అందుబాటులో ఉంటా: బిఎన్‌ విజయ కుమార్‌

Jan 27,2024 | 00:43

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌ విజయ కుమార్‌ అన్నారు. మండల కేంద్రమైన సంతనూతలపాడులో గురువారం రాత్రి…

టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోనా ప్రతాప్‌

Jan 27,2024 | 00:40

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన గోనా ప్రతాప్‌ టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. శుక్రవారం కనిగిరిలోని అమరావతి క్యాంపు కార్యాలయంలో…

న్యాయం కోరితే లంచం అడుగుతున్నారు

Jan 27,2024 | 00:36

ప్రజాశక్తి-కనిగిరి: తనపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని పోలీసులను కోరితే లంచం ఇస్తేనే చేస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌…

విద్యార్థుల ప్రతిభ

Jan 27,2024 | 00:33

ప్రజాశక్తి -జి.మాడుగుల: ఇటీవల కడపలో రాష్ట్రస్థాయి చైన్‌ స్క్వేర్‌ పోటీల్లో బొయితిలి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు బి, చంటిబాబు, తవుడు బాబు ప్రతిభ చాటారు.…

మురిసిన మువ్వన్నెల పతాక

Jan 27,2024 | 00:31

ప్రజాశక్తి-సంతనూతలపాడు: డెబ్భై అయిదవ గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. శుక్రవారం పలు కార్యాలయాల్లో మువ్వన్నెల పతాక రెపరెపలాడింది. జరిగాయి. సంతనూతలపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో…

ఓటిపోయే అభ్యర్థికి టిడిపి టికెట్‌

Jan 27,2024 | 00:29

ప్రజాశక్తి- పెదబయలు: అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడి పోయే అభ్యర్థిని సమన్యయ కర్తగా నియమించి పార్టీ అధిష్టానం తప్పు చేసిందని మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్‌…

28న బహిరంగ సభను జయప్రదంచేయాలి

Jan 27,2024 | 00:27

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదంతో ఈనెల 28న రాజమండ్రిలోని ఎస్‌కేవిటి డిగ్రీ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభను…

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

Jan 27,2024 | 00:26

ప్రజాశక్తి -పాడేరు:జిల్లా కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత…