జిల్లా-వార్తలు

  • Home
  • మాటిచ్చి మడమతిప్పిన సిఎం

జిల్లా-వార్తలు

మాటిచ్చి మడమతిప్పిన సిఎం

Dec 15,2023 | 21:07

భోగాపురం : అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని గత ఎన్నికల్లో మాటిచ్చి ముఖ్యమంత్రి మడమతిప్పారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అన్నారు. భోగాపురంలో చేపడుతున్న అంగన్వాడీల…

‘అమరజీవి’ త్యాగం మరువలేనిది :జెసి

Dec 15,2023 | 21:03

ప్రజాశక్తి-రాయచోటి ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని జెసి ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు.శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి…

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేమం: ఎమ్మెల్యే

Dec 15,2023 | 21:00

ప్రజాశక్తి-ములకలచెరువు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దపాలెంలో నిర్మించిన హెల్త్‌ సెంటర్‌, రైతుభరోసా కేంద్రం, మొలకలచెరువు నిర్మించిన రైతు భరోసా…

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి

Dec 15,2023 | 20:58

 గుమ్మలక్ష్మీపురం /కురుపాం : పాలకొండ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహణకు వెళ్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మతి చెందారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం నుంచి పాలకొండ…

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

Dec 15,2023 | 20:56

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :   రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు…

  సమీక్షపోలమాంబా… అభివృద్ధి గురించి ఎవరికి మొక్కాలి!

Dec 15,2023 | 20:54

ప్రజాశక్తి – మక్కువ  :  మండలంలోని శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా ప్రభుత్వం గుర్తించినా ఆ దిశగా అభివృద్ధికి నోచుకోలేకపోవడంతో యాత్రికులకు అవస్థలు తప్పడం…

కళ్లకు గంతలు కట్టుకొని అంగన్‌వాడీల నిరసన

Dec 15,2023 | 20:52

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   :  కేంద్రాలను బలవంతంగా తెరవడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింతగా ఉద్యమించి అంగన్వాడీలు విజయం సాధిస్తారని ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి…

ఆశాలపై పోలీసుల నిర్భంధం

Dec 15,2023 | 20:50

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌  :  దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 36 గంటల…

షేక్‌ సాబ్జీ మృతికి నివాళి

Dec 15,2023 | 20:49

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణం పట్ల సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి…