జిల్లా-వార్తలు

  • Home
  • వైసిపి తీర్థం పుచ్చుకోనున్న వరహాలునాయుడు

జిల్లా-వార్తలు

వైసిపి తీర్థం పుచ్చుకోనున్న వరహాలునాయుడు

Feb 22,2024 | 19:43

 ప్రజాశక్తి-చీపురుపల్లి  : జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మీసాల వరహాలనాయుడు వైసిపి పార్టీలోకి వెల్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చీపురుపల్లి పంచాయతీ పరిధిలో తన వర్గంతో ఈనెల 21న…

కార్మికునికి వైద్యం కోసం ధర్నా

Feb 22,2024 | 17:49

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుడు డేరంగి కోటయ్య విధుల్లో ఉండగా మున్సిపల్‌ చెత్త…

ఎర్రటి ఎండలో పొర్ల దండాలతో రోడ్డుపైన నిరసన

Feb 22,2024 | 17:44

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి : సిఐటియు జిల్లా నాయకులు ఎస్. జయచంద్ర ప్రజాశక్తి – క్యాంపస్ ( తిరుపతి) : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం…

ఉయ్యాలవాడ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలి :నరేష్‌ కుమార్‌ రెడ్డి

Feb 22,2024 | 16:45

ప్రజాశక్తి -అనంతపురం :దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్‌…

క్విజ్‌ విజేతలకు అభినందన

Feb 22,2024 | 16:21

క్విజ్‌ విజేతలతో ప్రిన్సిపల్‌ తదితరులు ప్రజాశక్తి-మండపేట అమలాపురం డివిజన్‌లోని మండపేట, రామచంద్రపురం, రాజోలు, యానం, రావులపాలెం, అమలాపురంలోని నారాయణ స్కూల్‌ బ్రాంచీల విద్యార్థులకు రామచంద్రపురం నారాయణ స్కూల్‌…

254 పశువులకు’ గాలికుంటు’ టీకాలు

Feb 22,2024 | 16:19

భీమక్రోస్‌పాలెంలో గాలికుంటు టీకాలు వేస్తున్న పశువైద్యులు ప్రజాశక్తి-రామచంద్రపురం మండలంలోని భీమ క్రోసు పాలెం గ్రామంలో వెల్ల పశువైద్యాధికారి ఏర్పాటు చేసిన ఉచిత గాలి కుంటి వ్యాధి టీకాలు…

పారిశుధ్య పనుల పరిశీలన

Feb 22,2024 | 16:17

చెరువు నీటిని పరిశీలిస్తున్న కమిషనర్‌ ప్రజాశక్తి-మండపేట స్థానిక 13వ వార్డులోని పారిశుధ్య పనులను మున్సిపల్‌ కమిషనర్‌ బి.రాము సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. వార్డులోని ప్రతి వీధి…

మాతృ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని వినతి

Feb 22,2024 | 16:12

పెదబయలు : కువి కొండ మరియు ఆదివాసి ఒరియా భాషలో బోధిస్తున్న మాతఅ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతతనం రూ.26,000 ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం మండల…

మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీవో

Feb 22,2024 | 15:51

ప్రజాశక్తి- నార్పల : మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యవంతంగా లేదని ఇటువంటి భోజనం విద్యార్థులకు పెడితే ఎలా అంటూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులపై ఎంపీడీవో…