జిల్లా-వార్తలు

  • Home
  • కొల్లు రవీంద్రను కలిసిన మైనార్టీ బీసీ సంఘం నాయకులు

జిల్లా-వార్తలు

కొల్లు రవీంద్రను కలిసిన మైనార్టీ బీసీ సంఘం నాయకులు

Jan 23,2024 | 16:19

ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : టిడపి పార్టీ రాష్ట్ర పాలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను ఆయన స్వగృహంలో రామచంద్రపురం నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు…

మైనర్లకు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : సబ్‌ కలెక్టర్‌

Jan 23,2024 | 16:14

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.…

బాగా చదవండి..పరీక్షలకు సిద్ధం కండి.. : ఎస్‌ఎఫ్‌ఐ

Jan 23,2024 | 16:05

 ఫిబ్రవరి 4న జరిగే ప్రజ్ఞా వికాసం పరీక్ష ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎస్‌ఎఫ్‌క్ష్మి ఆధ్వర్యంలో10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాసం పరీక్ష పిబ్రవరి 4…

కాకినాడలో ఏసీబీ దాడులు

Jan 23,2024 | 15:32

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. డ్రైనేజీ డివిజన్‌ కార్యాలయంలో…

25న నేషనల్ ఓటర్స్ డే

Jan 23,2024 | 15:24

కాకినాడలో అవగాహనా ర్యాలీ, సమావేశం హాజరుకానున్న కలెక్టర్, జేసి,ఎస్పి ఈఆర్వో నాగ నరసింహారావు వెల్లడి ప్రజాశక్తి-కాకినాడ : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు…

సమ్మెను జయప్రదం చేసిన అంగన్వాడీలకు సిపిఎం అభినందనలు

Jan 23,2024 | 15:16

ప్రజాశక్తి-కాకినాడ : అంగన్వాడీ ఉద్యోగులు గత 42 రోజులుగా పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి, తమ కోర్కెలు సాధించుకున్నందుకు సిపిఎం కాకినాడ…

లోకేష్‌ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

Jan 23,2024 | 15:10

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్‌…

పోరాడి విజయం సాధించిన అంగన్వాడీలకు అభినందనలు : సిఐటియు

Jan 23,2024 | 14:45

ప్రజాశక్తి-అనంతపురం : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 43 రోజుల పాటు పోరాడి.. ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధించిన అంగన్వాడీలకు సిఐటియు సిఐటియు జిల్లా సహాయ…

ఈవీఎంలపై అవగాహన సదస్సు

Jan 23,2024 | 14:31

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి) : యువత ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని ఏఎంసీ చైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. స్థానిక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ సి.హెచ్‌ జయలలిత ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి…