జిల్లా-వార్తలు

  • Home
  • 26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

జిల్లా-వార్తలు

26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 23,2023 | 21:36

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : ఈ నెల 26 నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తెలిపారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయం…

ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులను ఒప్పించాలి

Dec 23,2023 | 21:36

 ప్రజాశక్తి-సాలూరు  :  పేదల గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌ ఆదేశించారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌…

గురుకుల విద్యార్థుల సత్తా

Dec 23,2023 | 21:34

ప్రజాశక్తి-కొమరాడ  :   జోనల్‌ స్థాయి క్రీడా పోటీల్లో అండర్‌-17 విభాగంలో కొమరాడ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపల్‌ లక్ష్మణరావు తెలిపారు.…

చెవిలో పూలు పెట్టారు

Dec 23,2023 | 21:34

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మాటతప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను మరిచిపోయి అంగన్వాడీలో చెవిలో పూలు పెట్టారని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు,…

సృజనా స్ఫూర్తి… వైజ్ఞానిక దీప్తి

Dec 23,2023 | 21:33

ప్రజాశక్తి-పార్వతీపురం : వి ద్యార్థుల సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసి, అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యా శాఖ ఆధ్వర్యాన…

సమగ్రశిక్ష ఉద్యోగులపై చిన్నచూపు

Dec 23,2023 | 21:32

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమగ్ర శిక్ష కాంట్రాక్టు,…

ధాన్యం కొనుగో(మా)ల్‌

Dec 23,2023 | 21:30

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం గందరగోళంగా తయారైంది. జిల్లాలో సుమారు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలు…

పార్లమెంటు సభ్యుల సస్పెండ్‌ అప్రజాస్వామికం

Dec 23,2023 | 21:29

సమావేశంలో మాట్లాడుతున్న కన్వీనర్‌ అబులైస్‌ పార్లమెంటు సభ్యుల సస్పెండ్‌ అప్రజాస్వామికం – రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి – నంద్యాల పార్లమెంట్‌ భద్రతపై హోం మంత్రి…

పోలీస్‌ స్టేషన్‌కు హోంగార్డులను అందిస్తాం : డిఐజి

Dec 23,2023 | 21:28

ప్రజాశక్తి – కొత్తవలస  : కొత్తవలస పోలీస్‌ స్టేషన్‌కు పని ఒత్తిడి దృష్ట్యా హోం గార్డులను నియమిస్తామని విశాఖ రేంజ్‌ డిఐజి ఎస్‌. హరికృష్ణ తెలిపారు. శనివారం…