గుండెపోటుతో అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ లూథర్ మృతి
ప్రజాశక్తి-తుళ్లూరు(గుంటూరు) : అమరావతి దళిత జెఎసి కన్వీనర్, టిడిపి నాయకులు గడ్డం మార్టిన్ లూథర్ (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామానికి…
ప్రజాశక్తి-తుళ్లూరు(గుంటూరు) : అమరావతి దళిత జెఎసి కన్వీనర్, టిడిపి నాయకులు గడ్డం మార్టిన్ లూథర్ (51) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని ప్రాంతం మందడం గ్రామానికి…
వైసిపి జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 27న ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సిఎం జగన్ సమావేశం కానున్నారని వైసిపి…
ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : మండలంలోని పనస నందివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ కే.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది రక్తాన్ని…
ప్రజాశక్తి-బియలమంచిలి(పశ్చిమగోదావరి) : సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తమ సమస్యలపై చేస్తున్న సమ్మెకు శనివారం నాటికి 40 వ రోజు కి చేరుకోవడంతో.. మండలంలోని చించినాడ జాతీయ రహదారిపై…
మండపేటలో మానవహారం చేపట్టిన అంగన్వాడీలు ప్రజాశక్తి-మండపేట స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది.…
ప్రజాశక్తి-మద్దిపాడు(ప్రకాశం జిల్లా) : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మద్దిపాడులో రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, వ్యవసాయ కార్మిక…
ప్రజాశక్తి కర్నూలు క్రైమ్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టులలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా…
40 అంకేతో వినూత్న నిరసన తెలిపిన అంగన్వాడీలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ లకు కనీస వేతనాలు చెల్లించాలని,తెలంగాణ కంటే వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి…
మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న అంగన్వాడీలు అంగన్వాడీలకు పోలీసులకు తీవ్ర తోపులాట తోపులాటలో సొమ్మశిల్లీ పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త జ్యోతి ప్రజాశక్తి-ఉరవకొండ : ఈనెల 23న రాష్ట్ర…