జిల్లా-వార్తలు

  • Home
  • నేడు రేపూడికి సిఎం రాక

జిల్లా-వార్తలు

నేడు రేపూడికి సిఎం రాక

Feb 14,2024 | 23:27

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎస్పీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : తాడికొండ నియోజకవర్గమైన ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం మధ్యాహ్నం జరిగే ‘వాలంటీర్లకు…

ఏడు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు : కమిషనర్‌

Feb 14,2024 | 23:26

మెడికల్‌ క్యాంప్‌లతో వైద్యులతో మాట్లాడుతున్న కమిషనర్‌ ప్రజాశక్తి-గుంటూరు : నగరంలోని శారదా కాలని, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యల పరిష్కారానికి 7 ప్రాంతాల్లో మెడికల్‌…

రేపటి బంద్‌, సమ్మెను జయప్రదం చేయండి

Feb 14,2024 | 23:25

ప్రచారంలో పాల్గొన్న సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక…

చలమలశెట్టికి ఘన స్వాగతం

Feb 14,2024 | 23:00

ప్రజాశక్తి – యంత్రాంగం కాకినాడ పార్లమెంటు నియో జకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన చలమశెట్టి సునీల్‌ జిల్లాకు వచ్చిన సందర్భంగా వైసిపి శ్రేణులు ఘనగా స్వాగతం పలికారు.…

16న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

Feb 14,2024 | 22:59

ప్రజాశక్తి – కాకినాడ ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మెను కార్మిక, కర్షకలోకం జయప్రదం చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌…

అర్హులందరికీ ఓటు హక్కు

Feb 14,2024 | 22:58

ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా తెలిపారు. బుధవారం…

సమస్యలపై ప్రభుత్వం కాలయాపన

Feb 14,2024 | 22:57

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ఉద్యోగుల పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరిం చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చర్చలు జరిపినా ఫలితం…

రైతుల పోరాటంపై కేంద్ర వైఖరికి నిరసన

Feb 14,2024 | 22:41

కార్మిక, వ్యవసాయంకార్మిక, ప్రజాసంఘాల నిరసన ప్రజాశక్తి-అమలాపురం ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడం కోసం, రైతుల పట్ల కేంద్ర…

16న గ్రామీణ బంద్‌ జయప్రదానికి పిలుపు

Feb 14,2024 | 22:39

సమావేశంలో పాల్గొన్న కార్మిక, ప్రజాసంఘాల నాయకులు ప్రజాశక్తి-అమలాపురం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న తలపెట్టిన గ్రామీణ బంద్‌, పారిశ్రామిక శ్రమను జయప్రదం చేయాలని కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.…