జిల్లాకు కేంద్ర బలగాలు రాక
ప్రజాశక్తి- శ్రీకాకుళం : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఎస్పి రాధిక ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం…
ప్రజాశక్తి- శ్రీకాకుళం : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఎస్పి రాధిక ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం…
శ్రీకాకుళం అర్బన్ : నిరసన తెలుపుతున్న ఉపాధి ఉద్యోగులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ సుదీర్ఘకాలంగా ఉపాధి హామీ విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర…
ప్రజాశక్తి – ఆమదాలవలస : పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని గాజులకొల్లివలస, తిమ్మాపురం లబ్ధిదారులు మండలంలోని…
ఆర్డిఒకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు ప్రజాశక్తి- పలాస ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ ధాన్యం…
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : విఒఎలకు మెడపై కత్తిలా ఉన్న కాలపరిమితి సర్క్యులర్ రద్దుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, తదితర డిమాండ్లపై కలెక్టరేట్…
సమీక్షిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశామని, ఈ విషయంలో…
ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు కొంత మేర వలసల నివారణకూ దోహదపడుతుంది. ఇది ఎవరూ…