జిల్లా-వార్తలు

  • Home
  • రైతులపై చంద్రబాబు కపట ప్రేమ

జిల్లా-వార్తలు

రైతులపై చంద్రబాబు కపట ప్రేమ

Dec 11,2023 | 21:40

సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు పాలనలో చేసింది శూన్యం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రజాశక్తి – నందిగాం రైతులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

Dec 11,2023 | 21:40

నిరసన వ్యక్తం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు, నాయకులు                         పుట్టపర్తి రూరల్‌ : ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం…

జనగళంగా మారిన యువగళం : టిడిపి

Dec 11,2023 | 21:38

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి                   మడకశిర: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర జనగళంగా మారిందని నియోజకవర్గ…

న్యాయవాదులు విధుల బహిష్కరణ

Dec 11,2023 | 21:37

ఆమదాలవలస : నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌…

వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

Dec 11,2023 | 21:37

జీపుజాతాలో మాట్లాడుతున్న నాయకులు                 కదిరి టౌన్‌ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఐక్యవిద్యార్థిసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న…

న్యాయవాదుల సంక్షేమానికి కృషి

Dec 11,2023 | 21:34

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జెసి నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. లా…

14న సిఎం జగన్‌ రాక

Dec 11,2023 | 21:32

వైద్యాధికారులతో మాట్లాడుతున్న మీనాక్షి ప్రజాశక్తి – పలాస ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 14వ తేదీన పలాసలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు…

పేదలకు వస్త్రదానం

Dec 11,2023 | 21:19

ప్రజాశక్తి – జామి :  జామిలోని బసవేశ్వర ఆలయంలో బసవేశ్వర స్వామి గనారాధన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పేదలకు భారీ వస్త్ర,…

ఇవిఎంపై అవగాహన ఉండాలి : ఆర్‌డిఒ

Dec 11,2023 | 21:18

  ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌  :   ఇవిఎం ద్వారా ఓటు వేయడంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని ఆర్‌డిఒ సాయిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో ఇవిఎంలపై అవగాహన కేంద్రాన్ని…