జిల్లా-వార్తలు

  • Home
  • ఆశాల సమ్మె విరమణ

జిల్లా-వార్తలు

ఆశాల సమ్మె విరమణ

Dec 1,2023 | 23:29

అధికారులతో చర్చలు సఫలం ప్రజాశక్తి -దేవరపల్లి శీలబోయిన రమాదేవి కుటుంబానికి న్యాయం చేయాలంలో 11 రోజులుగా ఆశావర్కర్లు చేస్తున్న సమ్మె విజయవంతమైంది. అధికారులతో నిర్వహించిన చర్చలు సఫలం…

‘ఓటమి భయంతో టిడిపి ఓట్లు తొలగిస్తున్న ఎమ్మెల్యే’

Dec 1,2023 | 23:26

వినుకొండ: ఓటమి భయంతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బిఎల్‌ఓ లను, ఎన్నికల అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి టిడిపి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు…

తుపానుతో రైతుల బెంబేలు

Dec 1,2023 | 23:26

ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి జల్లులు ఒబ్బిడి చేసుకునే పనిలో అన్నదాతలు జిల్లా అధికారుల అప్రమత్తం కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ తుపాను హెచ్చరికల…

అర్హులైన రైతులందరికీ ‘జలకళ’

Dec 1,2023 | 23:23

 సత్తెనపల్లి రూరల్‌: అర్హులైన రైతులందరికీ వైయస్సార్‌ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైయస్సార్‌ జలకళ…

ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు

Dec 1,2023 | 23:22

ప్రజాశక్తి – కాకినాడ జగ్గంపేట రూరల్‌, గండేపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ 30వ డివిజన్‌లో…

ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టి కృషి

Dec 1,2023 | 23:20

ప్రజాశక్తి-యంత్రాంగం హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ…

యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టిన జగన్

Dec 1,2023 | 23:13

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడజగన్‌ యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టాడనిటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట క్యాంప్‌ సైట్‌ నుంచి శుక్రవారం…

11, 12న కలెక్టరేట్‌ వద్ద ఆశాల ధర్నా

Dec 1,2023 | 23:11

ప్రజాశక్తి-కాకినాడఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరుతూ డిసెంబర్‌ 11, 12 తేదీల్లో కలెక్టరేట్‌ దగ్గర 36 గంటల ధర్నా…

2, 3న ఓటు నమోదు శిబిరాలు

Dec 1,2023 | 23:09

ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.…