జిల్లా-వార్తలు

  • Home
  • కమ్మేసిన పొగ మంచు

జిల్లా-వార్తలు

కమ్మేసిన పొగ మంచు

Feb 1,2024 | 20:37

ప్రజాశక్తి – వీరఘట్టం : వీరఘట్టంలో గురువారం ఉదయం దట్టమైన మంచు ఏర్పడడంతో వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ మంచు…

9న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

Feb 1,2024 | 20:35

ప్రజాశక్తి – పార్వతీపురం : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం (నేషనల్‌ డీ వార్మింగ్‌ డే), పలు ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌…

చెరువు ఆక్రమణ

Feb 1,2024 | 20:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని కొత్తూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 143లో పదిఎకరాల 42 సెంట్లు విస్తీర్ణంలో ఉన్న సీరాపువాని చెరువు కబ్జా…

మానవత్వం ఉన్న పోలీసు

Feb 1,2024 | 20:29

ప్రజాశక్తి – బొండపల్లి : గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద మణికంఠ చదువులో భాగా రాణించేవాడు. తండ్రిని కోల్పోయిన మణికంఠ తల్లి నారాయణమ్మ సహకారంతో…

టిడిపితోనే బిసిల అభివృద్ధి: కోళ్ల

Feb 1,2024 | 20:27

ప్రజాశక్తి – కొత్తవలస : రాష్ట్రంలో టిడిపితోనే బిసిల అభివృద్ధి జరిగిందని ఈ నేపథ్యంలో బిసిలంతా ఏకమై ఈ సారి చంద్రబాబును గెలిపించుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి…

పలువురు అధికారుల బాధ్యతలు స్వీకరణ

Feb 1,2024 | 20:26

ప్రజాశక్తి-చీపురుపల్లి : చీపురుపల్లి నూతన ఎంపిడిఒగా డి.స్వేత గురువారం బాధ్యతలు చేపట్టారు. చీపురుపల్లి ఎంపిడిఒగా పని చేసిన జి గిరిబాల శ్రీకాకుళం జిల్లాకు బదిలీ పై వెల్లారు.…

ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనం సిద్ధం

Feb 1,2024 | 20:25

ప్రజాశక్తి- శృంగవరపుకోట : వైసిపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆరోపించారు. గురువారం మూడవరోజు ఆయన ఆధ్వర్యంలో మండల…

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్సీ పర్యటన

Feb 1,2024 | 20:24

ప్రజాశక్తి- శృంగవరపుకోట : మండలంలోని దారపర్తి గ్రామ పంచాయతీ గిరిశిఖర గ్రామాలైన పల్లపుదుంగాడ, పొర్లు గ్రామాల్లో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామాల్లోని…

బకాయి డిఎలను వెంటనే చెల్లించాలి

Feb 1,2024 | 20:23

ప్రజాశక్తి – నెల్లిమర్ల: మిమ్స్‌ యాజమాన్యం సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బకాయి ఏడు డిఎలను ఇవ్వాలని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌…