ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పార్వతీపురం…
జిల్లా-వార్తలు
కోలుకోలేని దెబ్బ
తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు అన్నదాతలను పూర్తిగా కుంగదీశాయి. పంట చేతికొచ్చే సమయంలో కోలుకోలేని రీతిలో దెబ్బతీశాయి. మిచౌంగ్ తుపాను కారణంగా గడిచిన మూడు రోజుల్లో కురిసిన…
రైల్వేగేటు ఫ్లైఓవర్ బాధితకుటుంబాలకు అండగా ఉంటాం
బాధితులతో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం టౌన్ : ధర్మవరం పట్టణంలో కదిరి రైల్వేగేటు ప్లైఓవర్ బ్రిడ్జి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని టిడిపి ధర్మవరం…
నిబంధనల మేరకు విధులను నిర్వర్తించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్బాబు పుట్టపర్తి అర్బన్ : ఎన్నికల నిర్వహణలో సెక్టార్ ఆఫీసర్లు, పోలీసు సెక్టార్ ఆఫీసర్లు సమన్వయంతో భారత ఎన్నికల కమిషన్ నియమ…
ధర్మవరంలో టిడిపికి పూర్వ వైభవం : పరిటాల
పార్టీలోకి చేరిన వారితో పరిటాల శ్రీరామ్, తదితరులు ధర్మవరం టౌన్ : ధర్మవరం నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని ఆపార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల…
మాతా – శిశు మరణాలపై సమీక్ష
లబ్ధిదారురాలికి ఆటో అందజేస్తున్న కలెక్టర్ పుట్టపర్తి రూరల్ : మాతా శిశు మరణాలపై స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్బాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023…
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ప్రజాశక్తి- డెంకాడ : కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరై చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు కోరారు. గురువారం మండలంలోని చొల్లంగిపేట, డి.కొల్లాం గ్రామాల్లో…
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం
కదిరి సబ్రిజిస్టర్ కార్యాలయం కదిరి అర్బన్ : పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, ప్రజలు వృద్ధులు ఆవేదన…
స్థానికులకు ఉపాధి కల్పించేది ఎస్ఎంఎస్ పరిశ్రమే
ప్రజాశక్తి – పూసపాటిరేగ : స్తానికులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ ఆక్టివీస్ క్రింద అత్యదికంగా ఖర్చుచేస్తుంది ఎస్ఎంఎస్ పరిశ్రమేనని నెల్లిమర్ల ఎమ్మేల్యే బడ్డుకొండ…