జిల్లా-వార్తలు

  • Home
  • ఆడుదాం ఆంధ్రా’ విజేతలకు బహుమతులు ప్రదానం

జిల్లా-వార్తలు

ఆడుదాం ఆంధ్రా’ విజేతలకు బహుమతులు ప్రదానం

Feb 1,2024 | 23:55

ఆడుదాం ఆంధ్రా’ విజేతలకు బహుమతులు ప్రదానంప్రజాశక్తి -తిరుపతి సిటీ ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల్లో విజేతలకు గురువారం బహుమతి ప్రదానం చేశారు. స్థానిక తారకరామా స్టేడియంలో జరిగిన…

ఏ నిమిషానికి ఏ ప్రకటనో..రోజుకొకరిని అభ్యర్థిగా గుర్తింపు

Feb 1,2024 | 23:54

ఏ నిమిషానికి ఏ ప్రకటనో..రోజుకొకరిని అభ్యర్థిగా గుర్తింపుసత్యవేడు ‘వైసిపి’లో గందరగోళంప్రజాశక్తి – పిచ్చాటూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం ప్రస్తుతం ఉన్నారు. అయితే సర్వే నివేదికల్లో సిట్టింగ్‌…

విరాళాలు అందించాలి

Feb 1,2024 | 23:47

ప్రజాశక్తి-దొనకొండ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు సాగిస్తున్న సిపిఎంకు ప్రజలు విరాళాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. స్థానిక…

25వ రోజుకు న్యాయవాదుల దీక్ష

Feb 1,2024 | 23:46

25వ రోజుకు న్యాయవాదుల దీక్షప్రజాశక్తి -తిరుపతి సిటీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు…

రాపిడో డ్రైవర్లకు రివార్డులు ప్రదానం

Feb 1,2024 | 23:44

రాపిడో డ్రైవర్లకు రివార్డులు ప్రదానంప్రజాశక్తి- తిరుపతి సిటీరాపిడో యాప్‌ ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేస్తున్న డ్రైవర్లకు ఆ సంస్థ రివార్డులను అందజేసింది. తిరుపతిలో తొలిసారిగా…

విద్యార్థులు కష్టపడితే ఉన్నత శిఖరాలకు..

Feb 1,2024 | 23:45

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సినీ హీరో, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తెలిపారు. ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిణి జూనియర్‌ కళాశాల…

మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ‘కోలా’ భేటీ

Feb 1,2024 | 23:42

!ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్‌ గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగహంలో…

సాకారమైన అఖండ శివనామ సంకీర్తన

Feb 1,2024 | 23:41

సాకారమైన అఖండ శివనామ సంకీర్తనప్రజాశక్తి-శ్రీకాళహస్తి జానపద వృత్తి కళాకారుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ‘స్వయంభు’ చెంత అఖండ శివనామ సంకీర్తన చేసేందుకు ఆమోదం లభించింది. స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ…

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ థ్యేయం

Feb 1,2024 | 23:41

ప్రజాశక్తి-దొనకొండ : మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. దొనకొండ సచివాలయం వద్ద డ్వాక్రా మహిళలకు నాల్గో విడత అసరా…