జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదం – పలువురికి గాయాలు

జిల్లా-వార్తలు

రోడ్డు ప్రమాదం – పలువురికి గాయాలు

Apr 2,2024 | 13:58

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : తెనాలి మండలం హాఫ్‌ పేట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌పాలెం నుంచి గుంటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా…

జలాశయంలో జాలరి మృతదేహాన్ని బయటకు తీసిన గజవేటగాళ్లు

Apr 2,2024 | 13:39

గొలుగొండ (అనకాపల్లి) : చేపల వేటకు వెళ్లిన జాలరి జలాశయంలో గల్లంతవ్వగా అతడి మృతదేహాన్ని గుర్తించిన గజ వేటగాళ్లు బయటకు తీసిన ఘటన మంగళవారం గొలుగొండలో జరిగింది.…

‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

Apr 2,2024 | 13:20

కర్నూలు : పత్తికొండలో మంగళవారం ఉదయం ‘ఓటు హక్కు పై అవగాహన’ ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన జెండా ఊపి ప్రారంభించారు. పత్తికొండ మండల కేంద్రంలోని…

ఘనంగా టీ.డీ.జనార్ధన్‌ జన్మదినోత్సవ వేడుకలు

Apr 2,2024 | 13:12

పెనుగంచిప్రోలు (ఎన్‌టిఆర్‌) : గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ పొలిట్‌ బ్యూరో సభ్యులు తొండపు దశరథ జనార్ధన్‌ జన్మదినోత్సవ వేడుకలు మాజీ సర్పంచ్‌ జిల్లేపల్లి సుధీర్‌ బాబు ఆధ్వర్యంలో…

కాలేజీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Apr 2,2024 | 13:05

ఒంగోలు (ప్రకాశం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ రూముల ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా…

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : ఎంఎల్‌ఎ రాపాక

Apr 2,2024 | 12:30

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజోలు ఎంఎల్‌ఎ, అమలాపురం వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు అన్నారు. ప్రతి కుటుంబాన్ని…

పెన్షన్‌ల గురించి మండల అధికారికి టిడిపి నేతల వినతి

Apr 2,2024 | 11:53

సి.యస్‌.పురం మండలం (ప్రకాశం) : ఎన్నికల కమిషన్‌ పెన్షన్‌ ల పంపిణీకి వాలంటీర్‌ లను రద్దు చేసినందున మంగళవారం వఅద్ధాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌ లను సచివాలయ…

వెల్ల స్టోరేజీ ట్యాంకులను పరిశీలించిన అధికారులు

Apr 2,2024 | 11:45

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : వచ్చే వేసవిలో మంచినీటి అవసరాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా పట్టణంలోని ప్రజలకు నిరంతరాయంగా మంచినీటిని సరఫరా చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు సూచించారు.…

నూతన ఓటు నమోదుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం : తహశీల్దార్‌ డి.సుధా

Apr 2,2024 | 11:39

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా ) : ఓటు హక్కు పొందేందుకు ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని 14వ తేదీ లోపు…