జిల్లా-వార్తలు

  • Home
  • అవినీతి ఆరోపణలతో ఎస్‌ఒపై బదిలీ వేటు

జిల్లా-వార్తలు

అవినీతి ఆరోపణలతో ఎస్‌ఒపై బదిలీ వేటు

Feb 15,2024 | 21:18

విద్యార్థినులతో మాట్లాడుతున్న డిఇఒ తన బదిలీ ఆపేందుకు ఎస్‌ఒ ఎత్తుగడలు విద్యార్థినులను రెచ్చగొట్టి ఆందోళనకు ప్రేరేపణ స్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన డిఇఒ చిలమత్తూరు : చిలమత్తూరు కేజీబీవి…

నోడల్‌ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్‌

Feb 15,2024 | 21:18

ప్రజాశక్తి-రాయచోటి 2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో నోడల్‌ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో నియోజకవర్గ రిటర్నింగ్‌…

చేసిన మంచిని ప్రజలకు వివరించండి

Feb 15,2024 | 21:16

ప్రజాశక్తి-విజయనగరం : ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వాలంటీర్లకు పిలుపునిచ్చారు. జిల్లాలోని 10,284 మంది వాలంటీర్లను సేవా పురస్కారాలకు ఎంపిక…

వాలంటీర్లే సంక్షేమ పథకాల వారధులు : కలెక్టర్‌

Feb 15,2024 | 21:16

ప్రజాశక్తి-రాయచోటి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ…

మిమ్స్‌ ఉద్యోగులకు సిఐటియు అండ

Feb 15,2024 | 21:15

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. తమ సమస్యలను…

మాయాప్‌ సంస్థపై పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Feb 15,2024 | 21:14

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ బలహీనతను అవకాశంగా మలుచుకొని యాప్‌ల పేరుతో సైబర్‌ నేరస్తులు అమాయకులను దోచేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఆశను అవకాశంగా మార్చుకొని రూ.కోట్లల్లో నగదు దోచుకుంటున్నారు. మాయాప్‌లో…

ప్రజలే ప్రచార సారధులు : ‘ఆకేపాటి’

Feb 15,2024 | 21:13

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం నూనెవారిపల్లిలోని…

రెండో రోజూ ఉద్యోగుల నిరసనలు

Feb 15,2024 | 21:11

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎపి జెఎసి అధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని కలెక్టరేట్‌ ఎదుట…

కళా జాతాలు ప్రారంభం

Feb 15,2024 | 20:54

 ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా శాఖ ఎయిడ్స్‌ నివారణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ పై అవగాహన కోసం చేపట్టిన జాతాలను గురువారం డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌…