జిల్లా-వార్తలు

  • Home
  • కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబు

జిల్లా-వార్తలు

కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబు

Feb 9,2024 | 23:54

కృషి, దీక్షతో ఏదైనా సాధించొచ్చుక్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలి- మోహన్‌ బాబుప్రజాశక్తి -రామచంద్రాపురం ( చంద్రగిరి): ప్రతి విద్యార్థి కృషి పట్టుదల, దీక్షను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చని…

సిఐ రాములు నాయక్‌కు సన్మానం

Feb 9,2024 | 23:33

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం సీఐ రాములు నాయక్‌, ఎస్‌ఐ సుదర్శన్‌లను శుక్రవారం గిరిజన నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ప్రాంత గిరిజన సమస్యలను వారికి వివరించారు. గిరిజనులకు…

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి

Feb 9,2024 | 23:30

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జగనన్న కాలనీ గృహ నిర్మాణ లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో ఎం శ్రీహరి కోరారు. శుక్రవారం సంతనూతలపాడులోని జగనన్న కాలనీలో గృహ నిర్మాణ…

పుల్లలచెరువులో ‘జయహో బీసీ’

Feb 9,2024 | 23:28

ప్రజాశక్తి-పుల్లలచెరువు: సామాన్య కార్యకర్తనైన నేను నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గానికి సేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాను. ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని…

టీడీపీలోకి 15 చెంచు కుటుంబాలు

Feb 9,2024 | 23:27

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, గన్నేపల్లె పంచాయతీలోని చెంచు కాలనీకి చెందిన 15 చెంచు కుటుంబాలు…

గిద్దలూరులో పోటీ సువర్ణావకాశమే: ఎమ్మెల్యే

Feb 9,2024 | 23:24

ప్రజాశక్తి-మార్కాపురం: వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, ఇదో సువర్ణావకాశంగా భావిస్తున్నానని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి…

వైసిపి నాయకునిపై దాడి

Feb 9,2024 | 23:20

ప్రజాశక్తి – శ్రీకాకుళం వైసిపి నాయకుడు, ఎచ్చెర్ల వైస్‌ ఎంపిపి ప్రతినిధి, మాజీ సర్పంచ్‌ జరుగుల శంకరరావుపై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.…

నిర్బంధాలపై ఆశాల నిరసన

Feb 9,2024 | 23:19

తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా ప్రజాశక్తి – యంత్రాంగం అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై ఆశావర్కర్లు నిరసన తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వారు విధులను బహిష్కరించారు. తహశీల్దార్‌…

రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Feb 9,2024 | 23:18

మాట్లాడుతున్న ఆర్‌డిఒ రంగయ్య ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్‌డిఒ సిహెచ్‌.రంగయ్య అన్నారు.…