జిల్లా-వార్తలు

  • Home
  • బకాయి జీతాలివ్వాలని గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

జిల్లా-వార్తలు

బకాయి జీతాలివ్వాలని గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

Feb 21,2024 | 21:28

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : 12 నెలలుగా బకాయి ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్‌ వద్ద…

మరో గిరిజన విద్యార్థిని మతి

Feb 21,2024 | 21:27

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో అనారోగ్యంతో విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మండలంలోని భద్రగిరి గురుకుల బాలికల ( పిటిజి) పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని…

ఆదివాసీల ఆరోగ్యానికి నిర్లక్ష్యం చెద

Feb 21,2024 | 21:26

ప్రజాశక్తి-సాలూరు : ఒకే గొడుగు కింద పని చేసే వివిధ రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఒక్కో విధమైన సౌకర్యాలు ఉండడం పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత…

ఎన్నికలకు సిద్ధంకండి

Feb 21,2024 | 21:25

ప్రజాశక్తి-మక్కువ : కొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లంతా సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రజలను కూడా సిద్ధం చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వాలంటీర్లకు పిలుపునిచ్చారు.…

ముగిసిన యాదవ సంఘాల ఐక్యవేదిక ధర్నా

Feb 21,2024 | 21:21

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం అసెంబ్లీ టిక్కెట్‌, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని యాదవులకు కేటాయిం చాలని డిమాండ్‌ చేస్తూ యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద…

వాహనం ఢకొీని యువకుడు మృతి

Feb 21,2024 | 21:20

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని పినతాడివాడ సమీపంలో బొలెరో వాహనం ఢకొీని యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.…

ఎమ్మెల్యే గ్రామ సందర్శన

Feb 21,2024 | 21:19

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని రామస్వామి పేటలో బుధవారం గ్రామ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను…

ఘనంగా మాతృభాషా దినోత్సవం

Feb 21,2024 | 21:15

ప్రజాశక్తి-విజయనగరం కోట : అరతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తోటపాలెంలోని ఎయిమ్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుతల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం…

మీడియా పై దాడులు అరికట్టాలి

Feb 21,2024 | 21:12

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మీడియాపై వైసిపి నాయకుల దాడులు అరికట్టాలని సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మీడియా ప్రతినిధులు, కార్యాలయాలపై వైసిపి…