జిల్లా-వార్తలు

  • Home
  • ఉండవల్లి-సీతానగరం ప్రాంతాల్లో సిపిఎం ప్రచారం

జిల్లా-వార్తలు

ఉండవల్లి-సీతానగరం ప్రాంతాల్లో సిపిఎం ప్రచారం

May 2,2024 | 12:26

మంగళగిరి (గుంటూరు) : ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరి సిపిఎం అభ్యర్థి జన్న శివ శంకర్‌ ఉండవల్లి, సీతానగరం…

దాచూరి రామిరెడ్డికి యుటిఎఫ్‌ నివాళి

May 2,2024 | 11:51

చిత్తూరు : దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకొని … గురువారం ఉదయం బంగారుపాళ్యం శాఖ యుటిఎఫ్‌ నేతలు నివాళులు అర్పించారు. రామిరెడ్డి సేవలను కొనియాడారు. ఆయన…

తోటలో గుర్తు తెలియని వృద్ధ మహిళ మృతదేహం

May 2,2024 | 11:42

తాళ్లచీడికాడ (అనకాపల్లి) : తాళ్ళచీడికాడ గ్రామం శివారు తోటలో గుర్తు తెలియని వృద్ధ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం కేడిపేట పోలీసులు ఘటనా స్థలానికి…

ఆదరించండి-అభివృద్ధి చేసి చూపిస్తా : కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌

May 2,2024 | 11:28

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నయమ్య) : ప్రజలు ఆదరించి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లెల పవన్‌ కుమార్‌…

గ్రామాల్లో వైసిపి ప్రచారం

May 2,2024 | 00:38

ప్రజాశక్తి-కొమరోలు మండలంలోని పలు గ్రామాల్లో వైసిపి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన…

క్రైస్తవులకు అండగా ఉంటా: గూడూరి

May 2,2024 | 00:34

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం నియోజకవర్గంలోని క్రైస్తవులకు తాను అండగా ఉంటానని టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలోని…

పింఛన్ల పంపిణీ ప్రశాంతంలబ్దిదారులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్‌

May 2,2024 | 00:24

పింఛన్ల పంపిణీ ప్రశాంతంలబ్దిదారులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్‌ ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ బుధవారం ప్రారంభమయ్యింది. వయోవృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు,…

రేపు డయల్‌ యువర్‌ ఈవో

May 2,2024 | 00:23

రేపు డయల్‌ యువర్‌ ఈవోప్రజాశక్తి -తిరుమల : డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం మే 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు…

కామేపల్లివారిపాలెంలో బిఎన్‌కు ఘన స్వాగతం

May 2,2024 | 00:21

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని కామేపల్లివారిపాలెంలో బుధవారం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన టిడిపి కూటమి అభ్యర్థి బిఎన్‌ విజరు కుమార్‌కు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివార్లలో…