కళ్యాణదుర్గం టిడిపిలో మూడు ముక్కలాట
అనంతపురం ప్రతినిధి : కళ్యాణదుర్గం టిడిపిలో మూడు ముక్కలాట మొదలవుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు…
అనంతపురం ప్రతినిధి : కళ్యాణదుర్గం టిడిపిలో మూడు ముక్కలాట మొదలవుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వరనాయుడు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: లేగదూడలను సంరక్షించడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ బేబీరాణి అన్నారు. మండలంలోని ఎం వేములపాడు గ్రామ పంచాయతీ…
ప్రజాశక్తి-పొదిలి: కంది రైతులు పండించిన పంటకు మార్కెట్ ధరతో సమానంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధర చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయ ప్రొక్యూర్మెంట్ మేనేజర్…
ప్రజాశక్తి-పొదిలి: ఉపాధ్యాయ నియామకాలలో మరలా దుర్మార్గమైన అప్రెంటీస్ విధానాన్ని ప్రవేశపెట్టడం మంచి పద్ధతి కాదని, ప్రభుత్వం వెంటనే ఈ అప్రెంటీస్ విధానాన్ని రద్దు చేయాలని యుటిఎఫ్ నాయకులు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఒంగోలులోని టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జి బిఎన్ విజరు కుమార్ మంగళవారం కార్యకర్తలతో సమాయత్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…
ప్రజాశక్తి -పాడేరు: వైసీపీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించాలని డోకులూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు శంఖారావాన్ని పూరించారు. ఈ…
ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు పటిష్టంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు ఆదేశించారు. మంగళవారం స్థానిక శ్రీ…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరందేశవ్యాప్తంగా నిర్వహించిన జెఇఇ మెయిన్స్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు.…
ప్రజాశక్తి -అనంతగిరి:మాతా శిశు మరణాలు అరికట్టేందుకు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడి కార్యకర్తలను నియమించాలని మండలంలోని మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి…