జిల్లా-వార్తలు

  • Home
  • హుండీ ఆదాయం రూ.4.66లక్షలు

జిల్లా-వార్తలు

హుండీ ఆదాయం రూ.4.66లక్షలు

May 25,2024 | 00:37

ప్రజాశక్తి – వేటపాలెం మండలంలోని రామన్నపేట పంచాయతీ రావూరుపేట శివారులోని శ్రీ కనక నాగవరపమ్మ హుండీ ఆదాయం శుక్రవారం లెక్కించారు. రూ.4,66,342 వచ్చినట్లు దేవస్థానం ఇఒ బి…

ప్రభుత్వ విధానాలతోనే చేనేతల ఆత్మహత్యలు

May 25,2024 | 00:36

ప్రజాశక్తి – రేపల్లె ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ పట్ల అవలంభిస్తున్న విధానాల కారణంగా ఉపాధి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం…

విద్యార్థులకు నోటు పుస్తకాలు అందిస్తాం

May 25,2024 | 00:35

ప్రజాశక్తి – వేటపాలెం స్థానిక పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు పట్టభద్రుల సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు తెలిపారు.…

ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి

May 25,2024 | 00:34

ప్రజాశక్తి – చీరాల జూన్‌ 4న జరుగునున్న ఓట్లు లెక్కింపులో ఎజెంట్లు, ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉండాలని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి…

కౌలు గుర్తింపు కార్డుల ఉసేదీ..?

May 25,2024 | 00:32

ప్రజాశక్తి – భట్టిప్రోలు రభీ సీజన్ పూర్తయి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నప్పటికీ కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. నియోజకవర్గంలో రైతులు…

శ్రీవారిని దర్శించుకున్న టిడిపి ఎంఎల్‌ఎలు

May 25,2024 | 00:31

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ రాష్ట్రంలో టిడిపి అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు సారధ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విరజిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని…

నిరుపయోగంగా క్రీడా ప్రాంగణం

May 25,2024 | 00:29

ప్రజాశక్తి – పర్చూరు గ్రామీణ క్రీడాకారులకు శిక్షణనిచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ క్రీడా వికాసం పేరుతో రూ.2కోట్ల నిధులతో…

అదుపుతప్పి టాక్టర్ కాల్వలో బోల్తా

May 25,2024 | 00:26

ప్రజాశక్తి – రేపల్లె ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన శుక్రవారం మండలంలోని కామరాజుగడ్డలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో…

కొండదొర తెగను తొలగించడం దుర్మార్గం

May 25,2024 | 00:09

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: గ్రామ సచివాలయ ప్రభుత్వా ఏపి-సేవ పోర్టల్‌ నుండి కొండదొర కులస్తులను తొలగించడం దుర్మార్గమని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో…