జిల్లా-వార్తలు

  • Home
  • 18న జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు

జిల్లా-వార్తలు

18న జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు

Feb 12,2024 | 12:12

ప్రజాశక్తి – శ్రీకాకుళం : జిల్లా సమగ్రా అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 18న జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శ వర్గ…

విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

Feb 12,2024 | 15:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్…

‘అనవసర ఆరోపణలతో అబాసుపాలు కావొద్దు’

Feb 12,2024 | 00:45

సాయి బాలాజీ వెంచర్‌ మ్యాప్‌ చూపిస్తూ వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా: తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు తనపై…

పంటలకు నీటి ఎద్దడి

Feb 12,2024 | 00:43

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు, పల్నాడు జిల్లాలో పంటలకు నీటి ఎద్దడి పెరుగుతోంది. డిసెంబరు 4,5 తేదీల్లో సంభవించిన మిచౌంగ్‌ తుపాను తరువాత మళ్లీ…

మతం విడగొడితే.. సైన్స్‌ కలుపుతుంది..

Feb 12,2024 | 00:42

ప్రజాశక్తి – చిలకలూరిపేట : మానవులంతా ఒకటేనని, సైన్స్‌ మనందరందరినీ కలుపు తుందనీ, మతాలు మాత్రమే మనలను విడగొడతాయని నెల్లూరు ప్రభుత్వ కళాశాల అసోసి యేట్‌ ప్రొఫెసర్‌…

15న ఫిరంగిపురానికి ముఖ్యమంత్రి రాక

Feb 12,2024 | 00:41

ప్రజాశక్తి-ఫిరంగిపురం : ఫిరంగిపురంలో ఈనెల 15వ తేదీన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్నందున ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర…

డయేరియా బాధితులకు సిపిఎం పరామర్శ

Feb 12,2024 | 00:40

మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక శారదా కాలనీలో కలుషిత తాగునీటి వల్ల డయేరియాతో చనిపోయిన ఎం.పద్మ కుటుంబ సభ్యులను, ఇతర…

ప్రభుత్వాల విధానాలతో రైతులు, కార్మికులకు ఇబ్బంది

Feb 12,2024 | 00:39

అఖిలపక్ష సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు చిలకలూరిపేట : సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సం ఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నెల 16వ…

మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరంగా డిజిటల్‌ వ్యసనం

Feb 12,2024 | 00:37

ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగం, స్పందన ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్లు ‘డిజిటల్‌ టెక్నాలజీ యూత్‌ మెంటల్‌ హెల్త్‌’ అంశంపై సంయుక్తంగా…