జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజా సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే

జిల్లా-వార్తలు

ప్రజా సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే

Dec 11,2023 | 21:16

ప్రజాశక్తి – నెల్లిమర్ల :   ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. సోమవారం సతివాడలో ధాన్యం కొనుగోలు కేంద్రం,…

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కుటుంబాన్ని ఆదుకోండి

Dec 11,2023 | 21:14

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని సూడిగాంలో 15 ఏళ్లు నుంచి ఉపాధిహామీ చట్టం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన పాలూరు నారాయణరావు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌కు…

విద్యుత్తు సౌకర్యం కల్పించాలని నిరసన

Dec 11,2023 | 21:13

ప్రజాశక్తి- పాచిపెంట: మండలంలోని కొత్తకేసలిలో ఇళ్లు నిర్మించుకున్న పెద్ద గెడ్డ జలాశయం నిర్వాసితులకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని మాజీ ఎంపిటిసి సింహాచలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు…

నూరు శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా మిషన్‌ ఇంద్ర ధనుష్‌

Dec 11,2023 | 21:12

ప్రజాశక్తి – వీరఘట్టం : ప్రమాదకర వ్యాధుల నుండి పిల్లలకు రక్షణ కల్పించేందుకు శత శాతం వ్యాక్షినేషన్‌ లక్ష్యంగా మిషన్‌ ఇంద్ర ధనుష్‌ టీకా కార్యక్రమం జిల్లా…

తాళ్లబురిడిలో ‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’

Dec 11,2023 | 21:11

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : మండలంలోని తాళ్లబురిడిలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో…

పోలిపల్లి వద్ద భూమిపూజ

Dec 11,2023 | 21:10

ప్రజాశక్తి – భోగాపురం : నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు మండలంలోని పోలిపల్లి గ్రామ సమీపంలోగల భూమాత లేఅవుట్‌లో సోమవారం భూమి పూజ…

మహిళా సాధికారతే లక్ష్యం : ఎంపిపి

Dec 11,2023 | 21:10

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద ఆటోలు మంజూరు చేసిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఉరిటి…

మినీ అంగన్‌వాడీ మంజూరు చేయండి

Dec 11,2023 | 21:09

ప్రజాశక్తి- సీతంపేట:  రామానగరం, పెద్దగూడలో చిన్నారులు ఉన్నారని మినీ అంగన్వాడి కేంద్రం మంజూరు చేయాలని ధారపాడు సర్పంచ్‌ జి సుందరమ్మ, సిపిఎం మండల కార్యదర్శి ఏ భాస్కరరావు,…

దారి దీపం గురజాడ

Dec 11,2023 | 21:09

ప్రజాశక్తి-విజయనగరం కోట : గురజాడ అప్పారావు ఎందరికో దారి దీపం (లైట్‌ హౌస్‌)అని ప్రముఖ రంగస్థల, సినీ రచయిత, నటులు ఎల్‌.బి.శ్రీరాం కొనియాడారు. నవ సాహితీ సంస్థ…