జిల్లా-వార్తలు

  • Home
  • గత చంద్రబాబు ప్రభుత్వం హామీలకు పరిమితమైంది

జిల్లా-వార్తలు

గత చంద్రబాబు ప్రభుత్వం హామీలకు పరిమితమైంది

Feb 11,2024 | 17:14

డ్వాక్రా గ్రూపులకు వైయస్సార్ ఆసరా మెగా చెక్కులు అందజేస్తున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గత చంద్రబాబు ప్రభుత్వం హామీలకు పరిమితమైంది శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి…

వయోవృద్ధుల జీవితాలకు భరోసా ఇవ్వండి

Feb 11,2024 | 17:00

రాజకీయ పార్టీలకు సీనియర్‌ సిటిజన్ల వినతి ప్రజాశక్తి-కాకినాడ : వయోవృద్ధుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు…

ఫిబ్రవరి 16న రవాణా రంగ కార్మికుల దేశవ్యాప్త సమ్మె : సిఐటియు

Feb 11,2024 | 16:57

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : భారతీయ న్యాయ సహిత (బి.ఎన్‌.ఎస్‌) చట్టం 2023లోని సెక్షన్‌ 106(1)డ(2) రద్దు చేయాలని కోరుతూ ఈనెల 16న జరిగే రోడ్డు రవాణా రంగకార్మికుల…

సారాబట్టిలపై ఎస్ఈబి దాడులు.. 500 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

Feb 11,2024 | 16:14

ప్రజాశక్తి – ఆలమూరు(అంబేద్కర్‌ కోనసీమ) : సారా తయారీ కేంద్రంపై ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించి 500 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ…

టెన్త్‌ ప్రజ్ఞా వికాసం పరీక్షను విజయవంతం:ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌

Feb 11,2024 | 15:56

 ప్రజాశక్తి- రాయదుర్గం(అనంతపురం) :రాయదుర్గంలో ఫిబ్రవరి 11 తేదీన పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞ వికాసం మోడల్‌ టెస్టు పరీక్షలు విజయవంతంగా ముగిశాయనిఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు.…

సహకార సంఘాల ద్వారా రైతుకు భరోసా

Feb 11,2024 | 15:34

ప్రజాశక్తి ఏలేశ్వరం (కాకినాడ) :సహకార సంఘాల ద్వారా రైతన్నలకు ఆర్థికంగాను, వ్యవసాయ పరంగాను భరోసా లభిస్తుందని ప్రత్తిపాడు వైసిపి కోఆర్డినేటర్ పరుపుల సుబ్బారావు అన్నారు. ఈ మేరకు…

చిన్నపిల్లల ఉచిత మెడికల్ క్యాంపు

Feb 11,2024 | 15:31

ప్రజాశక్తి-పాకాల (తిరుపతి) :మండలంలోని చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా హెల్త్ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని పులివర్తి సుధా రెడ్డి అన్నారు.పట్టణ కేంద్రంలోని నీలామాలతి…

అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటి స్పీకర్

Feb 11,2024 | 14:41

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 4,5 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివారం బాబా మెట్టలోని ద్వారకా…

ప్రజా ఉద్యమాలకు విరాళాలు ఇవ్వండి : సిపిఎం

Feb 11,2024 | 14:29

 ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమాలకు విరాళాలివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు కోరారు. పట్టణంలో ఆదివారం సీపీఎం విరాళాలు సేకరించారు.…