జిల్లా-వార్తలు

  • Home
  • రానున్నది ప్రజా ప్రభుత్వం: కందుల

జిల్లా-వార్తలు

రానున్నది ప్రజా ప్రభుత్వం: కందుల

Dec 24,2023 | 01:29

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: యువగళం ముగింపు సభను భారీ ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు.…

అంగన్‌వాడీల పోరాటం ఉధృతం చేస్తాం

Dec 24,2023 | 01:27

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని యూటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు మీగడ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. శనివారం అంగన్‌వాడీలు…

ఈ-పంట నమోదు పరిశీలన

Dec 24,2023 | 01:20

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: పంటల బీమా, సున్నా వడ్డీ, పంట నష్ట పరిహారం, పంట గిట్టుబాటు ధర, రైతు భరోసా వంటి పథకాలు అన్ని ఈ పంట నమోదుతోనే…

విజయసాయిని కలిసిన కదిరి

Dec 24,2023 | 01:13

ప్రజాశక్తి-సిఎస్‌ పురం వైసిపి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాస గృహంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే…

ఇష్టంతో చదివితే ఉన్నత స్థానం

Dec 24,2023 | 01:11

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: ఇష్టంతో చదివితే ఉన్నత స్థానాలు సాధించడం సాధ్యమవుతుందని అంబవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి, యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ముప్పాళ్ళ చంద్రశేఖర్‌…

బద్వీడులో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 24,2023 | 01:09

ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని బద్వీడు గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ…

నక్కపల్లిలో రథాన్ని ఊరేగిస్తున్న భక్తులు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలుప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక బృంధం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం తెల్లవారి నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీతో కిటకిటలాడింది.క్యూ లైన్‌ లో భక్తులు బారులు తీరారు..పలు రాజకీయ పార్టీల నేతలు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 8 వాహనాల్లో తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.ఎస్‌ఐ విభూషణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌, అర్చకులు సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు . రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తులసిమాల అలంకరణ చేశారు. భజనలు, నగర సంకీర్తనలు అలరించాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Dec 24,2023 | 00:49

xప్రజాశక్తి -నక్కపల్లి:ఉపమాక వెంకన్న ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుధూరు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.కొండపైన, దిగువున ఉపాలయాల్లోనూ వేయింపజేసిన…

యువగళం విజయవంతంపై కృతజ్ఞతలు

Dec 24,2023 | 00:48

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:యువగళం సభను విజయ వంతం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో…

వినూత్న నిరసనల హోరు

Dec 24,2023 | 00:45

  ప్రజాశక్తి – విలేకర్ల యంత్రాంగంసమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె వినూత్న నిరసనలతో సాగింది. అల్లూరి జిల్లాలోని పలు చోట్ల వివిధ రూపాల్లో నిసననలు శనివారం…