జిల్లా-వార్తలు

  • Home
  • ఎపి భవిష్యత్తు టిడిపి జనసేనతోనే… : బోనెల

జిల్లా-వార్తలు

ఎపి భవిష్యత్తు టిడిపి జనసేనతోనే… : బోనెల

Feb 19,2024 | 21:07

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : తెలుగుదేశం-జనసేన పార్టీలు అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తుకు బాటలని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని కొత్తవలసలో సోమవారం…

సచివాలయ వ్యవస్థతోనే ప్రజల వద్దకు పాలన

Feb 19,2024 | 21:05

ప్రజాశక్తి – సీతానగరం: గ్రామ స్వరాజ్య పాలన సచివాలయం వ్యవస్థ ద్వారానే ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని స్థానిక ఎమ్మెల్యే…

వాలంటీర్లకు ఘనంగా సన్మానం

Feb 19,2024 | 21:02

ప్రజాశక్తి – సీతానగరం: స్థానిక సచివాలయం-2లో మండలంలోని 5సచివాలయాలకు చెందిన వాలంటీర్లను ఎమ్మెల్యే అలజంగి జోగారావు సన్మానించారు. పెద్దభోగిలి 1, 2, సూరంపేట, గుచ్చిమి జోగింపేట సచివాలయాలకు…

ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

Feb 19,2024 | 21:00

ప్రజాశక్తి – కురుపాం  : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్‌డిఒ వివి రమణ కోరారు.…

జమ్మలమడగులో అంతర్గత పోరు!

Feb 19,2024 | 20:55

అబ్బాయికి బాబారు స్ట్రోక్‌ పొత్తు పేరుతో త్యాగంపై డైలమా? గెలుపు అవకాశాలు గల్లంతు టిడిపి కేడర్‌లో అయోమయం ప్రజాశక్తి – కడప ప్రతినిధిజమ్మలమడుగు టిడిపిలో అంతర్గత సంక్షోభం…

రహదారుల భద్రతలో సామాజిక బాధ్యత వహించాలి : కలెక్టర్‌

Feb 19,2024 | 20:52

ప్రజాశక్తి – కడప రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ట్రాఫిక్‌ నిబంధనలతో పాటు తల్లిదండ్రులు కూడా సామాజిక బాధ్యత వహించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని…

కాశినాయన ఆలయాన్ని కూల్చొద్

Feb 19,2024 | 20:51

దుఅడ్డుకున్న స్థానికులు వెనుదిరిగిన అధికారులు ప్రజాశక్తి-కాశినాయన జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశినాయన ఆలయాన్ని పడగొట్టవద్దని ఆర్‌డిఒ, పోలీసు, అటవీశాఖ అధికారులకు ప్రజలు, వైసిపి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త…

మీడియా పై దాడులు అరికట్టాలి

Feb 19,2024 | 20:50

 ప్రజాశక్తి – నెల్లిమర్ల : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం సీఎం జగన్మోహన్‌ రెడ్డి ‘సిద్ధం’ సభకు విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి…

ఆలోచింపజేసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌

Feb 19,2024 | 20:49

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: గురజాడ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఎంతో ఆలోచింపజేసింది. వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన…