జిల్లా-వార్తలు

  • Home
  • దర్జాగా నీటి చౌర్యం

జిల్లా-వార్తలు

దర్జాగా నీటి చౌర్యం

Apr 17,2024 | 21:45

పంట కాలువ నుంచి పరిశ్రమకు నీటి మళ్లింపు పట్టించుకోని అధికారులు ప్రజాశక్తి – ముదినేపల్లి పోల్‌రాజ్‌ పంటకాలువ ద్వారా తాగునీటి చెరువులకు అందిస్తున్న నీటిని ఓ పరిశ్రమకు…

కౌంట్‌డౌన్‌ షురూ!

Apr 17,2024 | 21:45

ప్రజాశక్తి – కడప ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. కేంద్ర ఎన్నికల కమి షన్‌ గురువారం ఎన్నికల నగారా మోగించనున్న నేపథ్యంలో జిల్లా అధి కార యంత్రాంగం…

24న రాజంపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

Apr 17,2024 | 21:43

రాకప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఈ మేరకు…

24న రాజంపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రాక

Apr 17,2024 | 21:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఈ మేరకు…

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Apr 17,2024 | 21:40

– వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి ప్రజాశక్తి – కడప సాధారణ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి…

కమ్యూనిస్టు నాయకుల ఆత్మీయ సమావేశం

Apr 17,2024 | 16:45

పెనమలూరు : దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి సంపన్నులకు దార దత్తం చేసిన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం  జిల్లా…

ఏసీబీ వలలో సివిల్‌ సప్లయిస్‌ డీటీ శ్రీనివాస్‌

Apr 17,2024 | 16:30

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కృష్ణా) :మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్‌ సప్లయిస్‌ డీటీ చెన్నూరి శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్‌ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని,…

వాలంటీర్లు రాజీనామా

Apr 17,2024 | 14:00

ప్రజాశక్తి-విడవలూరు (నెల్లూరు) : పేద ప్రజలకు మద్దతుగా వై.యస్‌జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఆశయంతో కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించిన దాదాపు…

ప్రజల పక్షాన నిలిచేది ‘సిపిఎం’ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి.రమాదేవి

Apr 17,2024 | 13:50

ప్రజాశక్తి-నెల్లూరు : దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, సెక్యూలర్‌ విలువ కోసం నిలబడతామని చెబుతున్న పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులకు…