జిల్లా-వార్తలు

  • Home
  • ముమ్మరంగా వాహనాల తనిఖీ

జిల్లా-వార్తలు

ముమ్మరంగా వాహనాల తనిఖీ

Apr 11,2024 | 22:58

వేగాయమ్మ పేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు ప్రజాశకి-రామచంద్రపురం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీని అధికారులు ముమ్మరం చేశారు.…

కాంగ్రెస్‌ ‘మేనిఫెస్టో’ ప్రజలకు ప్రగతిశీల పత్రం

Apr 11,2024 | 22:53

సమావేశంలో మాట్లాడుతున్న మనోజ్‌ చౌహాన్‌ ప్రజాశక్తి-అమలాపురం కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజలందరికీ న్యాయాన్ని అందించే ప్రగతిశీల పత్రమనిఎఐసిసి పరిశీలకులు మనోజ్‌ చౌహన్‌ అన్నారు. గురువారం అమలాపురం పట్టణంలోని…

ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశం కల్పించడమే లక్ష్యం

Apr 11,2024 | 22:47

సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదన్‌ రావు ప్రజాశక్తి-అమలాపురం టెన్త్‌ పాసైన విద్యా ర్థుల్లో ప్రతిభా వంతులను గుర్తించి, వారికి తర్ఫీదునిచ్చి ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించడమే లక్ష్యమని…

వేదవ్యాస్‌ను కలిసిన బాలశౌరి

Apr 11,2024 | 22:43

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) పెడన అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ సీటు ఆశించి నిరాశతో ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూడగడ్డ వేదవ్యాస్‌ నివాసానికి బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని…

ట్యాంకర్ల ద్వారా తాగునీరు

Apr 11,2024 | 22:42

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు గ్రామస్తుల దాహం తీరుస్తున్న వి క్యూబ్‌ ఫౌండేషన్‌ .మండలంలోని వడ్లమన్నాడు గ్రామ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. వడ్లమన్నాడు శివారు రెడ్డిపాలెం గ్రామస్తులు మోదుగమూడి…

విద్యార్థులకు ఆర్థిక సాయం

Apr 11,2024 | 22:41

ప్రజాశక్తి-చల్లపల్లి నిరుపేద విద్యార్థులకు దాతల సహాయం అభినందనీయమని అరబ్బీ మదరసా నిర్వాహకులు మహమ్మద్‌ ఆరీఫ్‌ అన్నారు. గురువారం సాయంత్రం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాలో ఖురాన్‌ చదువుకుంటున్న నిరుపేద…

ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 11,2024 | 22:40

ప్రజాశక్తి-గన్నవరం గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూములను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్‌…

ఆధునిక ఉత్పత్తులతో రైతులకు మరింత చేరువ

Apr 11,2024 | 22:40

ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాహుల్‌ ప్రజాశక్తి-గన్నవరం భారతీయ రైతుల సేవలో ఏరీస్‌ అగ్రిగోల్డ్‌ లిమిటెడ్‌ 55 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఆధునిక ఉత్పత్తులతో మరింత చేరువ…

నారాయణపురం డిగ్రీ కాలేజీ అభివృద్ధికి విరాళం

Apr 11,2024 | 22:36

ప్రజాశక్తి – ఉంగుటూరు నారాయణపురంలోని శ్రీఅరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా వేగేశ్న సత్యనారాయణ రాజు, ఆయన కుమారుడు సతీష్‌ రాజు…