జిల్లా-వార్తలు

  • Home
  • ఈపూరు మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిపించండి

జిల్లా-వార్తలు

ఈపూరు మత్స్య సహకార సంఘం ఎన్నికలు జరిపించండి

Jan 30,2024 | 00:20

మాట్లాడుతున్న మత్స్య సహకార సంఘ సభ్యులు ఈపూరు: మండల కేంద్రం ఈపూరులోని రాపర్ల వారి చెరువు మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు జరిపించాలని మత్స్య సహకార సంఘ…

నూతన ఎస్‌పిగా తుషార్‌ దూడి

Jan 30,2024 | 00:19

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు జిల్లా ఎస్‌పి ఆరీఫ్‌ హఫీజ్‌ బదిలీ అయ్యారు. ఇంటిల్‌జెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌కు ఆయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం…

నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి

Jan 30,2024 | 00:17

ప్రజాశక్తి – తాడికొండ : బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సిఐ ప్రభాకర్‌రావు వివరాలు ప్రకారం.. మండలంలోని రావెలకు చెందిన…

వినుకొండ ఫొటోగ్రాఫర్లకు శివనంది అవార్డులు

Jan 30,2024 | 00:17

వినుకొండ: శ్రీ కాళహస్తి లోని ఎస్విఎస్‌ కల్యాణ మండపం లో ఆదివారం జరిగిన ప్రైడ్‌ ఇండియా కల్చర్స్‌ నత్యోస్తం కార్యక్రమం. ప్రైడ్‌ ఇండియా కల్చర్‌ అండ్‌ సిటిజన్స్‌…

నేటి నుండి ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు

Jan 30,2024 | 00:15

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో మంజూరు చేసిన స్థలాల రిజిస్ట్రేషన్‌కు పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి…

వెలుగు విఓఏలు సమస్యలు పరిష్కరించాలి

Jan 30,2024 | 00:15

ప్రజాశక్తి – రేపల్లె వెలుగు విఓఏల కాల పరిమితి సర్య్కలర్ రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈనెల 30, 31తేదీల్లో విజయవాడలో 36గంటల మహాధర్నాకి విఓఏలు…

వరికపూడిశెల పనులు ప్రారంభించండి

Jan 30,2024 | 00:14

మంత్రి అంబటి రాంబాబుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : వరికపూడిశెల ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని, దీనిపై మంత్రి మండలిలో చర్చించి నిధులు కేటాయించాలని రాష్ట్ర…

పారిశుద్ధ్య కార్మికులు తొలగింపు

Jan 30,2024 | 00:14

పోరాటానికి సిద్ధమవుతున్న కార్మికులు ప్రజాశక్తి – వేటపాలెం ప్రతిరోజు వీధులను శుభ్రం చేసే పంచాయితీ కార్మికులు టైమింగ్ గురించి ప్రశ్నించారన్న కారణంతో పంచాయితీ కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం…

మిర్చి యార్డులో ఉచిత భోజనం ప్రారంభం

Jan 30,2024 | 00:13

సభలో ప్రసంగిస్తున్న మంత్రి అంబటి రాంబాబు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల…