జిల్లా-వార్తలు

  • Home
  • కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

జిల్లా-వార్తలు

కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభం

Feb 21,2024 | 23:40

తలపడుతున్న గుంటూరు-అనంతపురం బాలికలు జట్లు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : 33వ అంతర్‌ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలు స్థానిక వృందా మహిళా జూనియర్‌ కాలేజీ…

మీడియా సంస్థలపై దాడులు హేయం

Feb 21,2024 | 23:40

ప్రజాశక్తి-వెలిగండ్ల : మీడియా సంస్థలపై దాడులు దారుణమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు…

జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి : పిఒ

Feb 21,2024 | 23:40

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ ఆదేశించారు.కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా…

ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు సర్వర్‌ కష్టాలు

Feb 21,2024 | 23:39

ప్రజాశక్తి -ఒంగోలు సబర్బన్‌ : ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు సర్వర్‌ కష్టాలు తప్పడం లేదు. సర్వర్‌ ఆలస్యంగా వస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…

ఆస్తి కోసం కత్తి దూసిన దత్తపుత్రుడు

Feb 21,2024 | 23:38

ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : జాగ్రత్తగా కాపాడతాడు అనుకున్న దత్తకుమారుడే కాలయముడుగా మారాడు. జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రులపై ఆస్తికోసం కత్తి దూశాడు. ఈ దారుణ…

ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Feb 21,2024 | 23:38

ప్రజాశక్తి-అరకు లోయ :అరకులోయలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ విజయ సునీత బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.…

బూచేపల్లికి సన్మానం

Feb 21,2024 | 23:38

ప్రజాశక్తి-దర్శి : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని వారి నివాస గృహంలో తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జడ్‌పిటిసి మారం…

అభ్యర్థుల్లో ఆర్థికమే కీలకం

Feb 22,2024 | 18:14

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్హత ఆర్థిక స్థోమత కీలకంగా మారింది. సాధారణ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న…

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

Feb 21,2024 | 23:36

ప్రజాశక్తి-చీమకుర్తి : వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి చర్చి, ఆలయాల నిర్మాణానికి విరాళం అందజేశారు. దేవరపాలెంలో నిర్మిస్తున్న చర్చి నిర్మాణానికి రూ.30 వేలు. చినగంజాం…