జిల్లా-వార్తలు

  • Home
  • ఏయూ న్యాయ కళాశాలకు పుస్తకాల బహూకరణ

జిల్లా-వార్తలు

ఏయూ న్యాయ కళాశాలకు పుస్తకాల బహూకరణ

May 9,2024 | 00:10

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విశ్రాంత ఆచార్యులు వి.కేశవరావు తాను రచించిన రెండు పుస్తకాలు ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ పుస్తకాలను న్యాయ…

ఏయూ విద్యార్థులకు అమెరికా సంస్థలో ఉద్యోగాలు

May 9,2024 | 00:08

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులు 24 మందికి అమెరికాకు చెందిన యునైట్‌ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 4, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల…

వెంకటేష్‌ను గెలిపించాలి: కరణం

May 9,2024 | 00:13

ప్రజాశక్తి-చీరాల జరగనున్న ఎన్నికల్లో వైసీపీ చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌కు అందరూ ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. స్థానిక…

భీమిలిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

May 9,2024 | 00:06

ప్రజాశక్తి -తగరపువలస : ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ఇండిపెండెంట్‌ అభ్యర్థి నాగోతు నాగమణి చెప్పారు. స్థానిక ప్రయివేట్‌…

తొలి సెమిస్టర్‌లో కృష్ణా కళాశాల విద్యార్థుల ప్రతిభ

May 9,2024 | 00:02

 ప్రజాశక్తి -తగరపువలస : ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7వ తేదీన విడుదల చేసిన తొలి ఏడాది తొలి సెమిస్టర్‌ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ…

నూతన ఆశాలకు సెల్‌ఫోన్లు పంపిణీ

May 8,2024 | 23:56

పల్నాడు జిల్లా: జిల్లాలో కొత్తగా నియమించిన ఆశా కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం…

ఇండియా అభ్యర్థులను గెలిపించండి

May 8,2024 | 23:54

మాట్లాడుతున్న సీతారాం ఏచూరి ప్రజాశక్తి-తాడేపల్లి : దేశ వ్యాప్తంగా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మతతత్వ…

దేశ ప్రగతికి ఇండియా వేదిక

May 8,2024 | 23:47

పొన్నూరులో పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు పొన్నూరు: ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర, దేశ ప్రగతికి తోడ్పడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి…

ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

May 8,2024 | 23:47

పాడేరు ఏజెన్సీలో సిపిఎం జోష్‌ ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని వక్తలు పిలుపు ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…