జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు
ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…
ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…
వేగంగా రాజకీయ సమీకరణం- హాట్టాఫిక్గా ‘చిత్తూరు’- జనసేనానిని కలిసిన ఎమ్మెల్యే శ్రీనివాసులుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్: మరో మారు తన ఆధిపత్యాని నిరూపించుకొనేలా అధికార వైసిపి చావో రేవో…
రెండు పోలియో చుక్కలతో బంగారు జీవితం: మేయర్ ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్ : పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయిస్తే పోలియో బారిన పడకుండా బంగారు జీవితం…
గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు నగరాన్ని పూర్తి స్థాయిలో తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 18వ…
టెన్త్ పరీక్షలపైనే ఫోకస్- ఉత్తమ ఫలితాలు సాధిస్తాం- సి. దేవరాజు, జిల్లా విద్యాశాఖాధికారిప్రజాశక్తి -చిత్తూరు అర్బన్: జిల్లా విద్యాశాఖ మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్న టెన్త్…
గల్లంతైన విద్యార్థులు మృతి ప్రజాశక్తి -బంగారుపాళ్యం: గల్లంతైన విద్యార్థులు విగత జీవులుగా ఒడ్డున చేరారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడు మహాబలిపురం వద్ద…
ప్రజాశక్తి – తుళ్లూరు : రెండ్రోజులపాటు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు 6వ సమావేశం రాజధాని అమరావతిలోని విఐటి విశ్వవిద్యాలయంలో ఆదివారం ప్రారంభమైంది. ‘విశ్వవిద్యాలయాల్లో…
రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు ప్రజాశక్తి – దుగ్గిరాల : శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ…
ప్రజాశక్తి – చీరాల సైన్స్ నిత్య జీవితానికి నిదర్శనమని శ్రీ గౌతమీ విద్యా సంస్థల అధినేత ఎం వెంకటేశ్వర్లు (ఎం) పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా…