జిల్లా-వార్తలు

  • Home
  • జాతీయస్థాయి ఖోఖో పోటీలకు యుగంధర్‌

జిల్లా-వార్తలు

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు యుగంధర్‌

Dec 10,2023 | 21:00

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నవంబర్‌ 26వ తేదీ నుండి 28 వరకు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ ఖో-ఖో పోటీలలో విజయనగరం బాలుర…

ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ కుర్చీ కోసం కోల్డ్ వార్

Dec 10,2023 | 21:00

సూపరింటెండ్‌ెం కుర్చీ కోసం కుమ్ములాట ప్రజాశక్తి – రాయచోటి జిల్లా కేంద్రంలోని రాయచోటి ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండ్‌ెం కుర్చీ కోసం కుమ్ములాట తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం పని చేస్తున్న…

క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ‘ఆడుదాం ఆంధ్ర’

Dec 10,2023 | 20:59

 ప్రజాశక్తి -విజయనగరంటౌన్‌ :   గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తోందని…

అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేయాల్సిందే

Dec 10,2023 | 20:56

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   విజయనగరం ఒకటవ డివిజన్‌ పరిధిలోని అయ్యప్పనగర్‌ లో పూసర్ల మధు సూదన రావు అక్రమంగా స్వాతీ ప్యూర్‌ఫైర్‌ వాటర్‌ ప్లాంట్‌ ను నడుపుతున్నారని,…

జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు ఇద్దరు ఎంపిక

Dec 10,2023 | 20:55

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   ఈనెల 11 నుంచి 15వరకు పంజాబ్‌ రాష్ట్రంలో జరుగనున్న జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి కె.రామలక్ష్మి, ఎం.భువన ఎంపికయ్యారు. గత…

వికలాంగులకు కుట్టు మిషన్లు పంపిణీ

Dec 10,2023 | 20:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌   :  ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వైసిపి వికలాంగుల విభాగం, శ్రీ విజయదుర్గ వికలాంగుల సంక్షేమ సంఘం…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 10,2023 | 20:53

 ప్రజాశక్తి – విజయనగరం కోట   :    రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం రైతులను ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తోందని టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి కళావెంకటరావు మండిపడ్డారు. తుపాను…

రాహుకేతువులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుపిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి

Dec 10,2023 | 20:53

ప్రజాశక్తి-పీలేరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయని, పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌. తులసిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం పీలేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదిన్నర…

జమ్మయ్యపేటకు కొత్త రహదారి

Dec 10,2023 | 20:52

ప్రజాశక్తి-భోగాపురం  :  విమానాశ్రయ నిర్మాణంలో సవరవల్లి నుంచి సన్‌రే వై జంక్షను మీదుగా జమ్మయ్యపేట గ్రామానికి వెళ్లే రహదారి కనుమరుగు కానుంది. దీంతో ఈ రహదారి నుంచి…