జిల్లా-వార్తలు

  • Home
  • కళ్ళు మూసుకొని అంగన్వాడీల నిరసన

జిల్లా-వార్తలు

కళ్ళు మూసుకొని అంగన్వాడీల నిరసన

Jan 19,2024 | 14:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 39వ రోజు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ…

విజయవాడకు పార్టీ శ్రేణులతో మంత్రి వేణు

Jan 19,2024 | 13:33

ప్రజాశక్తి-కడియం : విజయవాడలో శుక్రవారం జరుగు డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, సామాజిక సమతా సంకల్ప సభకు కడియం మండలం నుండి అధిక సంఖ్యలో వైసీపీ…

భార‌తీయులంతా గ‌ర్వించే వ్యక్తి అంబేద్క‌ర్‌

Jan 19,2024 | 13:28

డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి బాబాసాహెబ్‌కు ఘ‌న నివాళి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :  ప్ర‌తీ భార‌తీయుడు గ‌ర్వించే వ్య‌క్తి అంబేద్క‌ర్ మ‌హ‌నీయుడ‌ని రాష్ట్ర శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి…

అధికారుల ఆదేశాలు గాలికి 

Jan 19,2024 | 13:05

ప్రజాశక్తి-పుట్లూరు:  మండల పరిధిలోని అరకటి వేముల గ్రామంలో పైప్ లైన్ పగిలిపోయి వృధాగా పారుతున్న సచివాల సిబ్బంది  పట్టించకపోవడంతో శుక్రవారం నీటిలో నిండిన రోడ్డుపై సిపిఐ పార్టీ…

కాంక్రీట్ వేశారు.. నీరు మరిచారు..

Jan 19,2024 | 12:45

ప్రజాశక్తి-కొండాపురం : మండల కేంద్రంలో వెలుతున్న జాతీయ రహదారి67 పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నటికి అధికారులు ఛోద్యం చూస్తున్నారు. ప్రతి పనిలోను మట్టి మొదలుకొని ఉచితంగా…

అంబేద్కర్ కి అంగన్వాడీల నివాళులు

Jan 19,2024 | 12:16

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని…

సంకల్ప సభకు తరలివెళ్ళిన వైసీపీ శ్రేణులు

Jan 19,2024 | 11:24

ప్రజాశక్తి-పెరవలి మండలం(తూర్పుగోదావరి జిల్లా) : సామాజిక సమత సంకల్ప సభకు నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆదేశాల మేరకు మండలం నుండి ఇందిరా గాంధీ మున్సిపల్…

బకాయిల కోసం నేటి నుండి నిరసనలు

Jan 19,2024 | 01:13

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం స్థానిక…

వందేళ్లుగా సాగు.. పట్టాలివ్వండి..

Jan 19,2024 | 01:11

అధికారులకు సమస్యలను వివరిస్తున్న నాయకులు ప్రజాశక్తి – మంగళగిరి : మంగళగిరి నియోజకవర్గంలోని లంక గ్రామాలైన కుంచనపల్లి, ప్రాతూరు, గుండిమెడ, నూతక్కి, రామచంద్రపురం గ్రామాల్లోని లంక పొలాల…