జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం

జిల్లా-వార్తలు

ఎన్నికల్లో మీడియా పాత్ర కీలకం

Mar 5,2024 | 21:15

ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అం దించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని నగర కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌…

ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వద్దు

Mar 5,2024 | 21:08

ప్రజాశక్తి-పోలాకి : మండలంలో వేతనదారులకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు హెచ్చరించారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి…

బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన డిఐజి

Mar 5,2024 | 21:07

ప్రజాశక్తి- జలుమూరు : ఈ నెల 8 నుంచి 11 వరకు శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి, చక్రతీర్థ స్నానాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్‌ డిఐజి…

ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు

Mar 5,2024 | 21:06

ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌ పిరియా విజయ అన్నారు. మంగళవారం మండలంలో…

సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికం

Mar 5,2024 | 21:04

ప్రజాశక్తి-పొందూరు : రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో…

హామీలను అమలు చేయాల్సిందే

Mar 5,2024 | 21:00

ప్రజాశక్తి-పలాస : జీడి పంటకు మద్దతు ధర, పిక్కలను ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలుపై సిఎంఒ అధికారులతో జరిగిన చర్చల్లో హామీలు తక్షణమే అమలు…

ఆమదాలవలస కమిషనర్‌గా రవి

Mar 5,2024 | 20:59

ప్రజాశక్తి – ఆమదాలవలస : ఆమదాలవలస మున్సిపల్‌ కమిషనర్‌గా జి.రవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇక్కడికి…

సామాజిక ప్రగతి దిశగా ఎపి

Mar 5,2024 | 20:58

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర…

అర్ధాంతరంగా ఆగిన మడ్డువలస

Mar 5,2024 | 20:57

ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : మడ్డువలస రెండో దశ పనులు అర్ధాంతరంగా ఆగాయి. నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే ప్రధాన కారణమన్న చర్చ…