జిల్లా-వార్తలు

  • Home
  • గిరిజనులమని వివక్ష చూపిస్తారా ?

జిల్లా-వార్తలు

గిరిజనులమని వివక్ష చూపిస్తారా ?

Mar 25,2024 | 21:15

బొబ్బిలిరూరల్‌: గిరిజను లమని అభివృద్ధి చేయకుండా మమ్మలని వదిలే స్తారా అని గిరిజన మహిళ కోటిపల్లి సోములమ్మ ఎమ్మెల్యే శంబం గిని నిలదీశారు. సోమ వారం కాసిందొరవలస…

బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి

Mar 25,2024 | 21:12

ప్రజాశక్తి – నెల్లిమర్ల : విజయనగరం కార్పొరేషన్‌ ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి, రామతీర్థం, నెల్లిమర్ల మాస్టర్‌ పంపు హౌస్‌ కార్మికులకు 2023 జూన్‌ నెల వేతనంలో…

మా కుటుంబం రుణం తీర్చుకోవాలి: మంత్రి

Mar 25,2024 | 21:10

ప్రజాశక్తి – కొత్తవలస: గత 25 ఏళ్లగా ఎస్‌కోట నియోజకవర్గానికి చెందిన కేడర్‌కు సహయం చేస్తున్న తమ కుటుంబం రుణాన్ని కార్యకర్తలు తీర్చుకునే సమయం వచ్చిందని మంత్రి…

ఎన్నికల నియమావళిపై డేగకన్ను

Mar 25,2024 | 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి: ఎన్నికల నియమావళిపై ఎన్నికల అధికారులు డేగకన్ను వేశారు. నియమావళి పర్యవేక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు వేయగా, పట్టణ…

వైన్ షాప్ లో నగదు చోరీ

Mar 25,2024 | 16:58

ప్రజాశక్తి-కోవూరు(నెల్లూరు): కోవూరు మండల పరిధిలోని పెళ్ళకూరూ కాలనీ వద్ద ఉన్న వైన్ షాప్ లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది వివరాల్లోకెళ్తే శుక్ర, శని,ఆదివారం కలెక్షన్…

వైసిపికి జడ్పిటిసి గోపవరం గోకుల్‌ కృష్ణారెడ్డి రాజీనామా

Mar 25,2024 | 16:38

గోకుల్‌ కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ షర్మిల వైసిపికి జడ్పిటిసి గోపవరం గోకుల్‌ కృష్ణారెడ్డి రాజీనామా వైఎస్‌ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో…

గుంటూరు బాపనయ్య ఆశయ సాధనకు కృషి : వ్యకాసం

Mar 25,2024 | 16:37

గుంటూరు బాపనయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు గుంటూరు బాపనయ్య ఆశయ సాధనకు కృషి : వ్యకాసం ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్‌ భూమి కోసం, వెట్టి చాకిరి…

దత్తుడి మృతి సీపీఐకు తీరని లోటు 

Mar 25,2024 | 15:51

ప్రజాశక్తి-పెరవలి : మండలం(తూర్పుగోదావరి జిల్లా) తీపర్రు, గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు భోగవల్లి నరశింహమూర్తి(దత్తుడు)కమ్యూనిస్టు ఆశయసాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి ఎనలేని…

మంత్రాలయం యూనిట్ ప్రెసిడెంట్ గా భాష

Mar 25,2024 | 15:46

ప్రజాశక్తి-కౌతాళం : ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్, అనైడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్, మంత్రాలయం యూనిట్ , గౌరవ అధ్యక్షులుగా మంత్రాలయం చంద్రశేఖర రావు, అధ్యక్షులుగా కౌతాళం లోని ప్రతిభ…