జిల్లా-వార్తలు

  • Home
  • మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వద్దు : కలెక్టర్‌

Mar 18,2024 | 16:53

 ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : 10వ తరగతి పరీక్షలను సిబ్బంది పకడ్భందీగా నిర్వహించాలని, ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌కు ఆశ్కారం కల్పించ వద్దని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సిబ్బందిని ఆదేశించారు.…

ఆదోనిలో అంత‌ర్రాష్ట్ర సెప‌క్ త‌క్రా పోటీలు

Mar 18,2024 | 16:45

ప్రజాశక్తి-ఆదోని : రాయలసీమ విశ్వవిద్యాలయం, ఆదోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ త‌క్రా పోటీలు సోమ‌వారం ఆర్ట్స్ సైన్స్…

మిమ్స్ ఉద్యోగులకు మద్దతు ఇవ్వండి

Mar 18,2024 | 16:40

మిమ్స్ హెల్త్ కేర్ సెంటర్ వద్ద ఉద్యోగులు ధర్నా పలువురు వైద్యులకు వినతి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మిమ్స్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న న్యాయమైన…

రైతు, కార్మిక వ్యతిరేక మోడీనీ ఓడించండి

Mar 18,2024 | 16:37

ఏఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు గణేష్‌ పండా ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రైతు,కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ, బిజెపి పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఏఐఎఫ్‌టియు…

జనవాసాల్లోకి చుక్కల దుప్పి

Mar 18,2024 | 15:55

ప్రజాశక్తి-కోట : కోట మండలం విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాల్లోకి అకస్మాత్తుగా చుక్కల దుప్పి రావడం జరిగింది.తరచుగా ప్రతి ఏడాది ఎండాకాలంలో చుక్కల దుప్పిలు జనవాసాల్లోకి రావడం…

బలవంతపు రిటైర్మెంట్ ఆపాలి

Mar 18,2024 | 15:42

ప్రజాశక్తి – రణస్థలం : శ్యాంక్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ పరిశ్రమలో బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. 30 సంవత్సరముల…

అనుమతి లేకుండా బ్యానర్లు పెట్టరాదు 

Mar 18,2024 | 14:52

రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్ ప్రజాశక్తి-తిరుపతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చించని, ఎవ్వరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు,…

ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించిన నివేదిత

Mar 18,2024 | 14:40

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలంలో  ఉగ్గిని పాలెం పరవాడ పాలెం , జమొదులుపాలెం  గ్రామాల్లో  ఉపాధి కూలీలతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో…

10వ తరగతి విద్యార్థినికి అస్వస్థత

Mar 18,2024 | 14:36

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నరసాపురం మండలంలోని ఎల్ బి చర్ల గురుకుల పాఠశాల లో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి…