జిల్లా-వార్తలు

  • Home
  • పంచాయతీల నిధుల మళ్లింపుపై ప్రచారం

జిల్లా-వార్తలు

పంచాయతీల నిధుల మళ్లింపుపై ప్రచారం

Dec 2,2023 | 21:22

 ప్రజాశక్తి- గంట్యాడ  :  పంచాయతీలకు కేటాయించిన నిధులను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి మోసం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర…

వైసిపికి ప్రజలే అండ

Dec 2,2023 | 21:21

  ప్రజాశక్తి-తెర్లాం  :  సిఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నంత కాలం ఎవరేమీ చేయలేరని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని వెలగలవలస, కూనాయవలస గ్రామాల్లో…

ఆర్‌జెడి విస్తృత పర్యటన

Dec 2,2023 | 21:20

 ప్రజాశక్తి-వేపాడ  :  మండలంలో శనివారం ఆర్‌జెడి ఎం.జ్యోతికుమారి విస్తృతంగా పర్యటించారు. ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను, అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం…

పట్టణ సుందరీకరణకు అభివృద్ధి పనులు

Dec 2,2023 | 21:20

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : పట్టణ సుందరీకరణకు ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని…

‘మిచౌంగ్‌’ గుబులు

Dec 2,2023 | 21:19

వరి కుప్పలను పెడుతున్న రైతులు మూడు రోజుల పాటు వర్ష సూచన కళ్లాల్లోనే ధాన్యం తుపాను హెచ్చరికతో అన్నదాతల్లో ఆందోళన అధికారులతో కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ కలెక్టరేట్‌లో…

కార్మికులపై చిన్నచూపు తగదు

Dec 2,2023 | 21:19

 ప్రజాశక్తి – లక్కవరపుకోట  :  భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మండిపడ్డారు. మండల కేంద్రంలోని చెరకు కాటా…

ధాన్యం కొనుగోలు ప్రారంభం

Dec 2,2023 | 21:18

ప్రజాశక్తి- డెంకాడ :  స్థానిక రైతు భరోసా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం…

జెజెఎం పనులను ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ పరిశీలన

Dec 2,2023 | 21:18

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను ఆర్‌డబ్ల్యుఎస్‌ కురుపాం సబ్‌ డివిజన్‌ డిఇ…

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

Dec 2,2023 | 21:15

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి డిఎంహెచ్‌ఒ మీనాక్షి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదప వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని…